షాద్నగర్ : తెలంగాణ వీరనారీమణి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటితరం మహిళలకు, యువతకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని ఆమె విగ్రహానికి ప�
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�
ఏకగ్రీవంగా మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక టీఆర్ఎస్ కొత్తూరు మండలాధ్యక్షుడిగా మెండె కృష్ణ మున్సిపాలిటీ అధ్యక్షురాలిగా కొస్గి భగద్గీత కొత్తూరు : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిం�
కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి సమక్�
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్�
కొందుర్గు : గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను
గ్రామాల్లో సమస్యలు లేకూండా చర్యలు తీసుకోవాలి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా
కొందుర్గు : ప్రతి గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు చేపడితే గ్రామాలు శుభిక్షంగ ఉంటాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు దరిగూడ కేంద్రంలోని ఆర్యసమాజ్ భవన్లో నిర్వహించిన 42వ యజు�
కేశంపేట : నిరుపేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన ఢిల్లీ కృష్ణయ్య అనే వ్యక్తికి శుక్రవారం రూ. 2లక్షల ఎ�
షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగ�
కేశంపేట : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన �
రైతు సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 60వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలో రైతువేదికను ప్రారంభిన మంత్రి కొత్తూరు/కొత్తూరు రూరల్ : తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన �