అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహ�
మొదటి డోస్ 113 శాతానికి పైగా.. రెండో డోస్ 50 శాతం పూర్తి ఇప్పటివరకు జిల్లాలో 27 లక్షల మందికి వ్యాక్సినేషన్ రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న�
మంచాల : మండల పరిధిలోని కాగజ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ యవకులు శ్రీకాంత్, రాజు, ప్రశాంత్, ప్రభాకర్, వ�
యాచారం : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కొప్పు సుకన్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబురాన్నంటాయి. మహిళలు, ఆడపడుచులు ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో బత�
ఇబ్రహీంపట్నం : అక్క బావల మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చినందుకు సొంత బావమరిదినే, బావ దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వి�
రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి షాబాద్ : రానున్న భవిష్యత్ ఆడపిల్లలదేనని బాలికలు వారి హక్కులు వినియోగించుకుని భవిష్యత్కు బాటలు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళ�
షాబాద్ : వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం యోగా సాధన చేయాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాత
షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) హరిప్రియ పాల్గొని పూజ చేసి బతుకమ్మ వేడుకల�
మోమిన్పేట : తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా అదుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్�
పెద్దేముల్ : మండల పరిధిలోని కందనెల్లి వాగులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్
కంది పంటలు పరిశీలించిన కేంద్ర వ్యవసాయ బృందం చేవెళ్ల రూరల్ : గత జూన్ మాసంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద కంది ఎల్ఆర్జీ-52 కొత్త వంగడానికి సంబంధించిన 8.96 క్వింటాళ్ల విత్తనాలు చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల ర
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్ పరిశీలన పాల్గొన్న మంత్రులు సబితారెడ్డి, మ�