మండల పరిషత్ అధ్యక్షురాలు నిర్మల తలకొండపల్లి, డిసెంబర్ 8 : తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ నిర్మ�
మినీ ఇండియాగా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారుతున్న ప్రాంతం పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నఇరు ప్రాంతాల ప్రజలు కొత్తూరు రూరల్, డిసెంబర్ 8 : వివిధ సంస్క�
వేగవంతంగా ఎస్హెచ్జీలకు రుణాల పంపిణీ ఒక్కో ఎస్హెచ్జీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు.. గతేడాది 110 శాతం రుణాలు మంజూరు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే.. రంగారెడ్డి జిల్లాలో కేవలం 1 శాతమే ఎన్పీఏ
మర్పల్లి : ఇంట్లో నుంచి తప్పిపోయిన వృద్ధురాలు.. శవమై సిరిపురం గ్రామ శివారులో లభించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కుమ్మ
కులకచర్ల : మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల గ్రామానికి చెందిన శివ�
షాద్నగర్ : తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాదేర్గుల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో తెలంగాణ హాకీ జాతీయ జట్టును బుధవారం ఎంపిక చేశామని తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి పద్మాశ్
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 70లక్షలు వెచ్చించి షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కార�
కొందుర్గు : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని దర్పల్లి గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన నాయిని రాంరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బ
షాబాద్ : గ్రామాల్లో హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డివో జిల్లా అదనపు పీడీ నీరజ అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించా
కడ్తాల్ : మండల పరిధిలోని ముద్విన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ టోర్నికి ఎంపికైన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 2019లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెన్�
మాడ్గుల : మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజురూ చేయాలని కోరుతూ బుధవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నిరంజన్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అందుగ�
జిల్లాలోనే కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనలో ప్రసిద్ధి మెట్టపంటల సాగు, విత్తనోత్పత్తిలో ప్రత్యేకత యాంత్రీకరణపై సంపూర్ణ అవగాహన శాస్త్రవేత్తలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆముదం, పొద్దు తిరుగుడు, వ�
షాబాద్, డిసెంబర్ 7: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కక్కులూర్, ముద్దెంగూడ, బొబ్బిలిగామ, కొమరబండ తదితర గ్రామాల్లో యాసంగిలో వర�