ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 5 : చలితో పల్లెలు వణుకుతున్నాయి. ఈ ఏడాది చలి తీవ్రత పెరగడంతో ప్రజలు రాత్రివేళలో బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతకు వ్యాధులు విజృంభించే అవక
నాడు కుగ్రామం.. నేడు వాణిజ్య కేంద్రం మాల్గా అవతరించిన పెర్కోనిబావి రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దు పుంజుకుంటున్న రియల్ఎస్టేట్ పశువుల సంతకు పెట్టింది పేరు మంగళవారం జోరుగా క్రయవిక్రయాలు నిత్యా�
జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ రంగారెడ్డి జిల్లాకు రూ. 10.81 కోట్లు, వికారాబాద్ జిల్లాకు రూ.9.41 కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర స�
బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గొట్టిగఖుర్ధు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గొట్టిగఖుర్ధు గ్రామానికి చెంద�
శంకర్పల్లి : దైవ కార్యక్రమాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం పూర్వజన్మసుకృతమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మన్నె లింగం
కడ్తాల్ : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామం నుంచి పుల్లేరుబోడు తండా వరకు రూ. 5లక్షలతో చేపట్టిన మ�
కడ్తాల్ : సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వివేకానంద యువజ�
ఆమనగల్లు : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న రైతు చైతన్య సదస్సులో పాల్గొనాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా గాంధీ జాన�
షాద్నగర్టౌన్ : రుద్రావతార వీర.. వీరభద్ర అంటూ భక్తులు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో
షాద్నగర్ : ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో హత్యకు గురైన ఓ వ్యక్తి కేసు�
కమిషన్ సభ్యులకు ఎన్కౌంటర్ వివరాలను వివరించిన సీట్ ప్రతినిధి మహేష్ భగవత్ షాద్నగర్ పట్టణంలో పోలీస్ స్టేషన్ను సందర్శించిన కమిషన్ సభ్యులు గో బ్యాక్ కమిషన్ అంటు ప్రజా సంఘాల నాయకుల ఆందోళన షాద్�
రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి.. ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు దినదినాభివృద్ధిలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న
దరఖాస్తు చేసుకోకుండానే నిషేధిత జాబితా నుంచి తొలగింపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలో వేగవంతం ఇప్పటివరకు జిల్లాలోని11 మండలాల్లో పట్టా భూములు తొలగింపు షాద్నగర్ రెవెన్యూ డివిజన్లోని అన్ని �