పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్రంగారెడ్డి జిల్లాలో పలు ఫారెస్టుల్లో మొక్కల పరిశీలనషాబాద్, డిసెంబర్ 4 : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులతో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని పీసీసీఎఫ్�
కడ్తాల్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య రాష్ర్టానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాజీ సీఎం మృ తికి సంతాపంగా శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్ర
కేంద్రం నిరాకరిస్తున్నా.. ధాన్యం కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంకొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిబొంరాస్పేట, డిసెంబరు 4 : రైతుల మేలు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను �
కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ వీ.కే.సింగ్పంట మార్పిడిపై రైతులకు అవగాహనకడ్తాల్, డిసెంబర్ 4 : భూసార సంరక్షణతోనే సుస్థిరమైన అధిక దిగుబడులు సాధ్యమవుతాయని కేంద్రియ మెట్ట వ్యవసాయ పరిశోధన
త్వరలో బైపాస్, ఇండస్టీయల్ పార్కుల అభివృద్ధి ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు : తాండూరు పట్టణంతో పాటు నియోజక వర్గంలో పాడైన ఆర్అండ్బీ ర
కొత్తూరు రూరల్ : రైతులు నేల యొక్క సారాన్ని గుర్తించి వ్యవసాయం చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొపెసర్ డాక్టర్ జయశ్రీ అన్నారు. ప్రపంచ నేలల దినోత్సవం సంద�
మంచాల : కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర శనివారం అమావాస్యతో ముగిసింది. 15రోజుల పాటు జరిగిన జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర
తుర్కయాంజాల్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకొని ఆయా గ్రామాల స్థానిక టీఆర్ఎస్ నాయకులను బాధితులు సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. వారు ఎమ్మెల్యే �
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో నియో
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని
హయత్నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో �
గ్రామంలో మౌలిక వసతుల కల్పనవైకుంఠధామం, డంపింగ్ యార్డు ఏర్పాటునిర్మాణంలో నూతనగ్రామ పంచాయతీ భవనంశంకర్పల్లి, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో శేరిగూడ గ్రామ రూపురేఖ
రంగారెడ్డి, వికారాబాద్,మేడ్చల్ జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొనసాగిన విద్యాశాఖపూర్తి కావొచ్చిన విభజన ప్రక్రియమహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మ�