షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వివేకానంద కళాశాలలో కొనసాగుతున్న కేశంపేట మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గురువారం గురుకుల జాయింట్ సెక్రట�
తాండూరు : తాండూరులో అతిసార వ్యాధి ఒక్కసారిగా పంజా విసిరింది. గురువారం జిల్లా ఆస్పత్రిలో దాదాపు యాభైకి పైగా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో 26మందికి అతిసార �
తాండూరు : రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజవరకు కొనుగోలు చేపడుతామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్
రూ. లక్ష 25వేల సొత్తు చోరీ.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు పోలీసుల అదుపులో అనుమానితుడు పెద్దేముల్ : అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ గుర్తు తెలియని దొంగలు ఓ ఇంట్లో దూరి బ్యాగులో కిరాణ కొట్టు గళ్లలో ద
కులకచర్ల : కార్తీకమాసం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుయ్యని శ్రీనివాస్రెడ్డి దంపతులు, దేవాలయ కమిటీ డ�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్
పరిగి, డిసెంబర్ 1 : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించార�
షాద్నగర్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబ�
నందిగామ : నందిగామ మండల కేంద్రంలోని శివరామాంజనేయస్వామి దేవాలయ 5వ వార్సికోత్సవం సందర్భంగా బుధవారం దేవాలయంలో వేదపండితులు మహా హోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట �