రాష్ట్రంలో 500 భవిత సెంటర్లలో50వేల మందికి ఫిజియోథెరపీరాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపరిగి, డిసెంబర్ 3 : ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారె
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలిగ్రామాల్లో అవగాహన కల్పించిన అధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ కన్
కడ్తాల్, డిసెంబర్ 3 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి రూ.72 వేలు, సాయికుమ�
రూ.3.50 కోట్లతో పనులు జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిపెద్దేముల్, డిసెంబర్ 3 : మండలానికి రూ.3.50 కోట్ల జడ్పీ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. శుక్రవా�
కొడంగల్ : అంతర్జాతీయ స్థాయి పరుగు పందెంలో మెరిసి గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శుక్రవారం సన్మానించి అభినందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చ�
షాద్నగర్ : ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టిన ఘటన షాద్నగర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ నుంచి బాలానగర్ వైపు ప్రయాణికు
షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పటేల్ రోడ్డులోని శారద అనే మహిళకు చెందిన ఇంటి ఆవరణలో ఆంధ్రప్ర
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి సుషిందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొందుర్గు మండల కేంద్రంతో పాటు జిల్లెడు దరిగూడ మండలంలోని చేగిరెడ�
మంచాల : బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానాలకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. వివిధ జిల్లాల నుంచి భక�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన చతాల చంద్రయ్య అనా�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ�
నైబర్హుడ్ సెంటర్లతో చేయూత 2005 నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో సేవలు జిల్లాలోని మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కేశంపేటలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు ఇప్పటివరకు ఎదుగుదల లోపాలు, వైకల్యంగల 510 మందికి నయం వార�
కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సమాయత్తం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా అవగాహన కొత్త వేరియెంట్ వైరస్ దృష్ట్యా స్పీడందుకున్న వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 40,52,150 డోసుల వ్యా�