ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి ఇంటింటికెళ్లి రెండు డోసులు తీసుకునేలా అవగాహన కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ జిల్లాలో అందుబాటులో సరిపడా వ్యాక్స�
ఉద్యోగ నోటిఫికేషన్లకు చురుగ్గా కసరత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శాఖల వారీగా ఖాళీల సేకరణ కోచింగ్ సెంటర్ల బాటలో నిరుద్యోగులు ఆమనగల్లు, డిసెంబర్7: కొలువుల జాతరకు కసరత్తు ముమ్మర�
వచ్చే ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు ఉమ్మడి జిల్లాల వ్యవసాయాధికారులు గోపాల్, గీతారెడ్డి బొంరాస్పేట, డిసెంబర్ 7 : యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల�
మోమిన్పేట : దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎన్కతల గ్రామం శ్రీశనైశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ కమిటీని ఏర్పటు చేసి ఆలయ కమిటీ చైర్మ
బొంరాస్పేట : యాసంగిలో రైతులు వరి పంటలు సాగు చేయరాదని ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్పూర్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పిం�
కొత్తూరు రూరల్ : ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఏనుగులమడుగు తాండలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతరెడ్డి పర్యటించా�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ యువజనసంఘం జిల్లా నాయకులు కర్నె అరవింద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ చెందిన కోడి వీరమ్మ అనార�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధికారిగా పని చేస్తున్న గంగాపురం సరిత రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును జనవరిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ త�
పెద్దఅంబర్పేట : ఈ నెల 13న ఢిల్లీలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రోలర్ స్కేటింగ్ జాతీయస్థాయి పోటీలకు పెద్దఅంబర్పేట మున్సిపాల్లి 14వ వార్డుకు చెందిన రుతిజ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం �
తక్కువ మందితో శుభకార్యాలు మేలంటున్న అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే అందరికీ శ్రేయస్కరమని సూచన కొత్త వేరియంట్తో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 6 : కరోనా తరువాత కల్యాణగడియ
ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య… వివిధ మండలాల్లో అంబేద్కర్కు ఘన నివాళి షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ప్రారంభం మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం కడ్తాల్, డిసెంబర్ 5 : సేవ�