చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన
వరికి బదులుగా 3,863 ఎకరాల్లో యాసంగి సాగు ప్రణాళిక అత్యధికంగా 3,260 ఎకరాల్లో కూరగాయల పంటలు.. యాసంగిలో మొత్తం 55,428 ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టేందుకు సన్నాహాలు.. రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు యాసంగిలో వరికి
నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు తక్కువ మందితో శుభకార్యాలు నిర్వహించుకోవాలని సూచన వేడుకల నిర్వహణలో కొవిడ్ నిబంధనలను పాటించాలి కరోనా వ్యాప్తిపై తస్మాత్ జాగ్రత్త ఇప్పుడిప్పుడే క�
ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, యాదయ్య… వివిధ మండలాల్లో అంబేద్కర్కు ఘన నివాళి షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ�
జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని కోరిన మారేపల్లి గ్రామ రైతులు పొలాలకు వెళ్లు దారి ఇబ్బందులను తీర్చండి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి ఆధ్వర్యంలో విన్నవించిన రైతులు పెద్దేముల్ : �
షాద్నగర్టౌన్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల, గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని షాద్నగర్ నూర్ కాలేజీలో కొనసాగుతున్న నాగర్కర్నూల్ సాంఘిక సంక్ష�
ఇబ్రహీంపట్నంరూరల్ : భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం యావత్తు భారతావనికి తీరని లోటని సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అ�
ఇబ్రహీంపట్నంరూరల్ : దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు కృత్ర�
ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. మంచాల మండలం బండాలేమూర్ గ్రామాన
తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధి 23వ వార్డు లక్ష్మీనగర్ కాలనికీ చెందిన జరుప్ల విజయ్ నాయక్ దంపతుల కుమారుడు జరుప్ల పవన్ కేరళలోని జాతీయ సాంకేతిక విద్య సంస్థలో కంప్యూటర్ సైన్స్�
వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గస్థాయి రైతు అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం : మార్కెట్లో డిమాండ్లేని పంటలు వేసి రైతు
హయత్నగర్ రూరల్ : గురువారం ఉదయం 5.50నిమిషాలు. ‘మా బాబు కనిపించడం లేదు’ అంటూ ఆందోళన చెందుతూ 100కు ఓ ఫోన్ వచ్చింది. నిమిషాల్లో ఇద్దరు పెట్రోల్ మొబైల్ సిబ్బంది ఔటర్ రింగ్రోడ్డుపై బాచారం సర్వీస్ రోడ్డుపైక�
మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుం�
నేరుగా ఫోన్లకే సమాచారం వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం మరో ముందడుగు పంటల సాగు, మందులు, ఎరువుల వాడకంపై అన్నదాతల ఫోన్లకు మెసేజ్లు పంటల నమోదు ఆధారంగా సూచనలు, సలహాలు.. ఇతర పంటల సాగును పెంచేందుకు పల్లెబాట పట్టి�