బొంరాస్పేట : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన సంఘటన బొంరాస్పేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం చిన్న వెంకటయ్య (52) శనివారం తెల్లవ�
కేశంపేట : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన సురు లలిత అనే మహిళ కుటుంబసభ్యులకు శనివారం 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును �
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఐదు గ్రామాల్లో రూ. 3కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని �
రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య నిత్యం 6వేల మందికి పైగా కూలీలు హాజరు గత నెలతో పోలిస్తే 3 వేల మంది అధికం.. వరి కోతలు పూర్తయితే మరింత మంది ఉపాధి పనికి.. ఇప్పటివరకు 47.05 లక్షల పనిదినాల కల్పన రూ.98.13 కోట్ల చెల్లింపులు పూ�
ఉచితంగా 10.75లక్షల రొయ్య పిల్లల పంపిణీ రూ.27.96లక్షల వ్యయంతో కొనుగోలు 7 పెద్ద చెరువుల్లో పెంపకానికి ఏర్పాట్లు 750 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచిత�
తడి,పొడి చెత్త సేకరణతో అద్భుత ఫలితాలు డీఆర్సీ కేంద్రాల ద్వారా సే్ంరద్రియ ఎరువుల తయారీ పైలట్ ప్రాజెక్టుగా సూపర్ మార్కెట్లో లభ్యం మొదట కేజీ ఫ్రీ… తరువాత బుకింగ్పై అందజేత నార్సింగి మున్సిపాలిటీ అధికా
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 10: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏడీఏ రమాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కమ్మెట గ్రామంలో వరికి బదులుగా కూరగాయలు, పప్పుదినుసు లు తదితర ఆరుతడి పంటలను సాగు�
బొంరాస్పేట, డిసెంబరు 10 : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కిసాన్ క్రెడిట్�
షాద్నగర్ : నిరుపేద ప్రజల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్కు చెందిన సంతోష�
కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి దైవ చింతన కలిగి ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్ర�
మొయినాబాద్ : చేవెళ్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీగా పని చేయడానికి బి.పీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందుకు రావాలని పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి ఒక ప్ర�
మొయినాబాద్ : ప్రధాన విద్యుత్ కనెక్షన్ విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సురంగల్ గ్రామ సమీపంలో రోడ్డు పక్క�