యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన బట్టు ముత్తయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. �
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ. 164కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్, పెద్దఅంబర్ప�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టింది. నలుగురు అయ్యప్ప స్వాములు టాటా ఏస్ వాహనంలో మియాపూర్ నుంచి తెనాలికి బయలుదేరారు. జెన్నారం గండ�
జడ్పీ నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి సుమారు రూ. కోటి 50లక్షలు షాద్నగర్రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనపై దృ�
ఇబ్రహీంపట్నం : ఆపత్కాలంలోనూ పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని చర్లపటేల్గూడ గ్రామానికి చెందిన కొంగర మల
రంగారెడ్డి జిల్లాలో 39 కేంద్రాల ద్వారా సేకరణ డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో.. 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెం�
కొన్నేండ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరల సాగు నేరుగా నగరంలోని మార్కెట్లలో విక్రయిస్తున్న రైతులు గ్రామంలో 250 ఎకరాల్లో ఆరుతడి పంటల సాగు మంచాల డిసెంబర్ 13 : మండల పరిధిలోని జాపాల గ్రామంలో కూరగాయలు, ఆకుకూరల సాగు చేస�
బంట్వారం, డిసెంబర్13 : మండల పరిధిలోని మాల సోమా రం వాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మాలసోమారం-బార్వాద్ గ్రామాల మధ్య దూ రం కేవలం మూడు కిలో మీటర్లు ఉంది. అయితే వ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 81 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్
మండలంలోనే ఆదర్శ గ్రామంగా రంగాపూర్ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 5 ఎకరాల విస్తీర్ణంలో వంద రకాల మొక్కలు మంచాల, డిసెంబర్ 13 : మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం ఆహ్ల�
రూ.1200కోట్లతో శివారు కాలనీలకు తాగునీరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం షాబాద్, డిసెంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో తీస�
షాద్నగర్టౌన్ : యుద్ధవిద్యతో ఆత్మస్థెర్యం పెరుగుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. పట్టణంలోని మరియారాణి పాఠశాలలో యాదవ బుడోకాన్ కరాటేక్లబ్ ఇంటర్నేషనల్, రేజింగ్ సన్ షో�
ఇబ్రహీంపట్నంరూరల్ : చేపల వేటకు వెల్లి ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఇబ్ర�
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వచ్ఛంద సంస్థలు సేవాభావంతో ముందుకుసాగి పేద ప్రజలకు సేవలందించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నవ్యఫౌండేషన్ 10వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఫౌండేషన్
హయత్నగర్ రూరల్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సూర్యకళ అనారోగ్యంతో బాధప�