షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చంద్రయాన్గూడ గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం నందిగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ�
కొత్తూరు : గుర్తుతెలియని వ్యక్తులు చున్నితో ఉరేసి మహిళను హత్య చేసిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ �
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట �
శంకర్పల్లి : పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం నవాబ్పేట్ మండలం తన స్వగ్రామమైన చించల్పేట్లో శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన అనారోగ�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన
కడ్తాల్ : నూతనంగా ఏర్పాటైన కడ్తాల్ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల�
యాచారం : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన వెంకటయ్య (45) అనే �
యాచారం : కైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో ఐసీపీసీ కమిటీ ఆధర్యంలో నియోజకవర్గస్థాయి పాస్టర్స్ అండ్
శంకర్పల్లి : యువకులు దైవ చింతనను అలవరుచుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తా సమీపంలోని అయ్యప్ప స్వామి దేవ
షాబాద్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి రెండు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన సంఘటన షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ�
మొయినాబాద్ : ఇంధన వనరులను పొదుపుగా వినియోగిస్తే భవిష్యత్ తరాల వారికి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ పై హర్షం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు : అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రలుగా పరిగేత్తిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకేళ్త�