నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి
ఇబ్రహీంపట్నంరూరల్ : పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన దూలం కిరణ్కుమార్ అనారోగ్యంతో నగ
ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తిపారదర్శకంగాఉద్యోగుల కేటాయింపుసీనియారిటీకి ప్రాధాన్యతనిచ్చిన కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీసీనియారిటీతోపాటు మెడికల్, ఇతర రిజర్వే
ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తయ్యేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలుజిల్లాలో 88 శాతం పూర్తయిన మొదటి డోసురెండో డోసు 26 శాతం పూర్తి76 హ్యాబిటేషన్లలో 100 శాతం వ్యాక్సినేషన్వ్యాక్సిన్పై ఇంటింటికీ వెళ్లి ఆర�
రూ.కోటితో చకచకా అభివృద్ధి పనులు పూర్తినిత్యం చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలింపురోడ్డుకు ఇరువైపులా పచ్చని హరితహారం మొక్కలుపూర్తైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలు‘పల్లె ప్రగతి’తో మారి�
బడంగ్పేటలో రూ.3.80 కోట్లతో నిర్మాణంబడంగ్పేట, డిసెంబర్17: బడంగ్పేటలో రూ.3.80 కోట్లతో ప్రజా భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యి. పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు కొత్త భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ మ�
షాబాద్, డిసెంబర్ 17: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర పారిశుధ్య తనిఖీ అధికారి సునీత అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కేసారం, కుర్వగూడ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లోని పల్�
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 17: మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిం ది. ఈ శిబిరం
ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులంతా నడుం బిగించి ముందడగు వేయాలని సీఐ ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ చేయాలని కోరుతూ శృతిలయ కల్చ�
షాద్నగర్ : క్రిస్మస్ పండుగను రాష్ట్రంలో క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో క్రైస్తవులకు ప్రభుత్వ క్రిస్మ