షాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం దారుణమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేవెళ్ల, శంకర్పల్లి మండ�
ఆమనగల్లు జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షతకు నిరసనగా సోమవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పల్లెపల్లెనా చావుడప్పును మోగించారు. ఆమనగల్లు మండల కేంద్రంలో �
ధాన్యం కొనేవరకు కొట్లాడుడే.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కేంద్రం వైఖరికి నిరసనగా నేడు గ్రామాల్లో ర్యాలీలు, చావుడప్పు… ఆందోళనకు సిద్ధమైన అన్నదాతలు ప్రతి పల్
రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 7,500 ఎకరాల్లో పల్లి సాగుగతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన విస్తీర్ణం షాబాద్, డిసెంబర్ 19: వరిని సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించిన రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పం�
రెండేండ్లకోసారి ఘనంగా తుల్జాభవానీ పూజలుతండాల్లో ఘనంగా జరుగుతున్న వేడుకలుబొంరాస్పేట, డిసెంబర్ 19 : భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో �
డ్రైనేజీ నిర్మాణానికి రూ.20కోట్లు కేటాయింపుభవిష్యత్తులో ముంపు సమస్య రాకుండా చర్యలుపట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలిజిల్లెలగూడలో పర్యటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిబడంగ్పేట, డిసెంబర్ 19 : జిల�
అత్తాపూర్, డిసెంబర్ 19 : అంతరించిపోతున్న మల్లయుద్ధాలను నేటి తరం యువకులకు తెలియజేయడం కోసం కుస్తీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్�
మంచాల : కస్తూర్బా గిరిజన బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. ఆదివారం మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కాలం గ�
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రిటైడ్ ఆర్మీ జవాన్ ర�
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామంలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శనివారం మల్లికార్జున స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రత�