కడ్తాల్ : ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ
వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారుల సూచన ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ అని వెల్లడి సాగుకు అధిక సబ్సిడీ అందిస్తున్న రాష్ట్ర సర్కార్ అందుబాటులో సరిపడా విత్తనాలు, ఎరువులు పప్పుదినుసులు, చిరుధ�
కొత్తూరు, డిసెంబర్ 18: ఒమిక్రాన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, కిషన్రెడ్డివివిధ మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీఆమనగల్లు, డిసెంబర్ 18 : గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పథకాలను సద్విని
మోమిన్పేట, డిసెంబర్ 18 : గ్రామంలోని మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామం�
ఈ నెల 20న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన చావుడప్పులు, రాస్తారోకోలు,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనంరైతుల నుంచి కోటి సంతకాల సేకరణకులకచర్ల, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని పర
కుష్టువ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్బాబుబొంరాస్పేట, డిసెంబర్18 : కుష్టు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకునవచ్చని కుష్టు వ్యాధి రాష్�
యాచారం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని డీఎస్ఆర్ ఫంక్షన్హాల్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మ�
మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవడానికి విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ
చేవెళ్ల టౌన్ : ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి గాయాలైన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్ జెం�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఎట్టయ్యయాదవ్కి రూ. 97,500లు ఎమ్మెల్యే సహకారంతో ముఖ్య
నందిగామ : నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేఖ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దేవాల
కొత్తూరు : ఒమిక్రాన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. శనివారం ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన�