సేంద్రియ సాగుతో లాభాలు పొందుతున్న తంగేళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు వీరయ్యగుప్తా షాద్నగర్, డిసెంబర్16: రైతుల ఆలోచనలు మారుతున్నా యి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డి మాండ్ ఉన్న పంటలపై ద�
రూ.90 లక్షలతో అభివృద్ధి పనులు పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ఆకట్టుకుంటున్న పల్లెప్రకృతి వనం కాలనీల్లో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు కడ్�
రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో ప్రభాకర్ షాబాద్, డిసెంబర్ 16 : జాతీయ ఆహారభద్రత చట్టం 2013ను అనుసరించి ఆహారభద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ కమిషన్ను ఏర్పాటు చేసిందని రంగారెడ్డి జిల్లా డీఆర్డీవో �
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో బాలికలదే పైచేయి రంగారెడ్డిలో బాలురు 56, బాలికలు 65 శాతం వికారాబాద్లో బాలురు 18, బాలికలు 36 శాతం ఉత్తీర్ణత రంగారెడ్డి, డిసెంబర్ 16, (నమస్తే తెలంగాణ): ఇంటర్ మొ�
దేశానికే తెలంగాణ పోలీసులు ఆదర్శం 100కు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఘటనా స్థలం వద్దకు.. స్నేహపూర్వకమైన వాతావరణంలో అందుతున్న సేవలు మారుమూల పల్లెల్లో సైతం పోలీస్ పెట్రోలింగ్ కేశంపేట నూతన పోలీస్ స్టేషన్ ప్ర
రంగారెడ్డి జిల్లాలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ఇప్పటివరకు 25.30లక్షల మందికి ఫస్ట్ డోస్.. 21 లక్షల మందికి పైగా రెండు డోస్లూ…పెండింగ్లో 3 లక్షల రెండో డోసులుఇంటింటికీ వెళ్లి అవగాహన.. టీకా పంపిణీవచ్చే నెల 15ల�
రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాకు అగ్రస్థానంలక్ష్యం రూ.7.52కోట్లుఇప్పటివరకు వసూలైంది రూ.6.90కోట్లుజనవరి 15వ తేదీ వరకు వంద శాతం పూర్తికి చర్యలుపరిగి, డిసెంబర్ 15 :2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్�
పెద్దేముల్, డిసెంబర్ 15: సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలకు అధికారులు పరిష్కార మార్గాలు వెతకాలని ఎంపీపీ టి.అనురాధరమేశ్ అ న్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్యక్షతన మండల సర్వసభ్య సమ�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిరూ.73 లక్షల వ్యయంతో పోల్కంపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలుఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 15 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి పథ�
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసుమారు కోటీ యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులుషాద్నగర్రూరల్, డిసెంబర్ 15 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మౌలిక వస�
‘మీతోనేను’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మర్పల్లి, డిసెంబర్ 15: గ్రామ సమస్యలు తెలుసుకునేందుకే ‘మీతోనేను’ కార్యక్రమమని, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని గు�
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికొడంగల్, డిసెంబర్ 15: మున్సిపల్ పరిధిలో రూ.15కోట్ల నిధులతో కొన సాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంబంధిత అధికార
యాలాల : యాలాల, విశ్వనాథ్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎన్పోర్స్మెంట్ డీటీ పద్మతో కలిసి ఎంపీపీ బాలేశ్వరగుప్తా బుధవారం పరిశీలించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలోని తేమను ఎలా గ�
పూడూరు : వివాహిత, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హైదరాబాద్-బీజ
బొంరాస్పేట : మండలంలోని దర్పల్లి గ్రామానికి చెందిన మల్కయ్యకు రూ. లక్ష ఎల్వోసి ఉత్తర్వు కాపీని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. మల్కయ్య రోడ్డు ప్ర�