మొయినాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనీల్యాదవ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకునే ముందు ఆలయం గర్బగుడి చుట్టు �
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన మల్లయ్యకి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ. లక్ష
కడ్తాల్ : వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ప్రాథమిక సహక�
ఈ నెల 30లోగా అనుమతిలేని భవనాల గుర్తింపు.. కూల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు మున్సిపాలిటీల వారీగా వివరాలను సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 2 వేల వరకు అక్రమ నిర్మాణాలు అత్యధికంగా మణికొ�
దేవాలయాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న గ్రామం నందీశ్వర క్షేత్రంలో ఎనిమిదడుగుల నంది సిద్ధేశ్వరాలయంలో స్వయంభు శివలింగం విద్యార్థుల వికాసం కోసం జ్ఞానసరస్వతీ మందిరం వందేండ్ల చరిత్ర గల ఆలయాలు ఆ ఊరి సొ
అడుగడుగునా విజ్ఞాన చిత్రమాలిక పచ్చదనం…ఆహ్లాద వాతావరణానికి పెట్టింది పేరు ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 11 : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో నోముల పాఠశాలకు జిల్లాలోనే ప్రత్యేకత
అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఎమ్మెల్యే ఆనంద్ బంట్వారం, డిసెంబర్ 11 : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగా, అంకితభావంతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ‘మీతో నేను’ కార�
రైతులకు అవగాహన కల్పించిన అధికారులు యాలాల, డిసెంబర్ 11 : యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఎంపీపీ బాలేశ్వర్గుప్తా రైతులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఆరుతడి పంటలపై రైతులకు ఏర్�
రూ. 35 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కులకచర్ల, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని తిర్మలాపూర్ గ్రామం అభివృద్ధిపథంలో దూస�
మంచాల : రోడ్డు ప్రమాదంలో జాపాల కారోబార్ మృతి చెందాడు. ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన నోములు జంగయ్య (38) గ్రామ పంచాయతీ పని నిమిత్తం మంచాలలో ఉన్న మండల పరిషత్
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని విజయవాడ హైవేపై బైక్ను లారీ ఢీకొట్టగా బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. సిరిసిల్ల జిల్లా ప్రగతినగర్కు చెందిన పులి ప్రణయ్కుమార్ (21) హైదరాబాద్లోన�
చేవెళ్ల టౌన్ : లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ ని
కొడంగల్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కొడంగల్లో టీఆర్ఎస్ అఖంఢ విజయం సాధించి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి నియోకవర్గ టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకం