రూ.1.50కోట్లు కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదంనేడు చెరువును పరిశీలించనున్న ఎమ్మెల్యే, అధికారుల బృందంచెరువుకట్ట సుందరీకరణ.. విహారయాత్రకు రెండు బోట్లుహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులుఇబ్రహీంపట్నం, డిసెంబర్
చేవెళ్ల టౌన్, డిసెంబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం మంగళవా�
తలకొండపల్లి, డిసెంబర్28 : పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్కి రూ. 36 వేలు, కల్వకుర్తిక
వికారాబాద్ : పోలీస్ అధికారులు బాధ్యతగా ఉండి, ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావే�
షాద్నగర్రూరల్ : మాన సేవయే మాధవ సేవగా భావించి ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసి అదనపు వార్డును జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మంగళవారం బ
కొత్తూరు రూరల్ : ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మౌనిక అనే మహిళ ఇటివల అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖా�
తుర్కయాంజాల్ : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రైతుబీమా చేయూతనిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ తొరూర్ గ్రా
ఇబ్రహీంపట్నంరూరల్ : అన్నధాతల ఆరాధ్యదైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డిలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంట
మొయినాబాద్ : ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప�
మొయినాబాద్ : ఇంటర్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెందిన విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యాకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. సురంగల్ గ్రామానికి చెందిన చేగూరి శ్రీని�
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్, వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజా కార్యక్ర