కడ్తాల్ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని మంగళవారం కోల్కత్తా హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖర్జీకి ఆలయ అర్చకులు, నిర
బొంరాస్పేట : కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ�
నేటి నుంచి రైతుబంధు సాయంవారం రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లునేడు ఎకరా వరకు భూమిగల రైతులకు..ప్రతి రైతుకు రైతుబంధు సాయం.. ఎకరాకు రూ.5 వేలుయాసంగిలో రంగారెడ్డి జిల్లాలోని 3,48,556 మంది రైతుల బ్యాంకు ఖాత�
ప్రభుత్వ విధానాలే టీఆర్ఎస్ పార్టీ విజయ సోపానాలురాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిమంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్ నరేంద్రకుమార్షాబాద్, డిసెంబర్ 27 : సీఎం కేసీఆర్ ద�
నేటి నుంచి శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి..అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నాగార్జునఇబ్రహీంపట్నంలో ఆన్లైన్ టికెట్లు, బస్పాస్ కౌంటర్ ప్రారంభంఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : నగర శివారు ప్రాంతంలోని ప్ర�
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంఖైరతాబాద్, డిసెంబర్ 27 : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమిచ్చారో స్పష్టం �
కడ్తాల్ : ఆరోగ్యవంతమైన జీవితానికి మనిషి ప్రతినిత్యం ధ్యానం చేయాల్సిన అవసరమున్నదని ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్ర సమీపం�
కొందుర్గు : తన భర్త మృతిలో అనుమానం ఉందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లెడు దరిగూడ మండలంలోని పద్మారం గ్రామంలో సోమవారం తాసిల్దారు విజయ్కుమార్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2021 అక్టోబర్ 09న పద�
కొత్తూరు రూరల్ : ప్రమాదవశాత్తు చెరువులోపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామానికి చ�
కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వ�
తుర్కయాంజల్ : ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడ సాగర్ రహదారిలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సామ తేజస్వీరెడ్డి బంగారు �
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి నామ స్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది. ముఖ్యంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. �
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాల�