కొత్తూరు రూరల్ : యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో క్రైస్తవులు నడువాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో గల అతి పవిత్ర పుణ్
కేశంపేట : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లి శివార్లలోని పెద్దచెరువులో ఓ యువకుడు పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ
పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికం గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రబృందం పర్యటన రంగారెడ్డిజిల్లాలో 24గ్రామ పంచాయతీలు ఎంపిక మరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులు స్వ�
కడ్తాల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన నరేందర్కి రూ. 20వేలు ఎమ్మెల్సీ సహకారంత�
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
ఆమనగల్లు : ప్రేమతో ఏదైనా జయించవచ్చని యేసు క్రీస్తు జీవితమే ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిందని యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల �
నూతన జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి జిల్లాకు ఉద్యోగుల కేటాయింపుజాయినింగ్ రిపోర్టు ఇస్తున్న వివిధ శాఖల సిబ్బందిఅధిక సంఖ్యలో ఉపాధ్యాయులువికారాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 1103 మంది చేరికరంగారెడ్డి జి
షాబాద్, డిసెంబర్ 24 : గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ సెంట్రల్ టీం సభ్యుడు శ్యామ్బాబు అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చిన్నసోలీపేట్ గ్రామాన్ని సందర్శ�
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్లో ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యేపత్రీజీతో కలిసి కింగ్ చాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్కడ్తాల్, డిసెంబర్ 24: మన�
క్రిస్మస్ కానుకలతో నిరుపేద క్రైస్తవ కుటుంబాల్లో సంతోషంఎమ్మెల్యే కాలె యాదయ్యషాబాద్, డిసెంబర్ 24 : అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
ఇంటి అవసరానికి మాత్రమే వరి పంట..మిగతావన్నీ ఇతర పంటలేపాలకూర, మెంతి కూర, కొత్తిమీర సాగు…అత్యధికంగా సుమారు 80 ఎకరాల్లో పూదీనా సాగురాజధానిలోని పలు మార్కెట్లకు తరలింపుమంచి లాభాలు గడిస్తున్న గ్రామ అన్నదాతలుయా
షాద్నగర్టౌన్, డిసెంబర్ 24 : వినియోగదారులు మార్కెట్లో రసీదు లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సం
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే పత్రీజీతో కలిసి కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్ కడ్తాల్ : మనస్సును నియంత్రించుకుంటే అంతా మంచే జరుగుతుందని,