ఇబ్రహీంపట్నంరూరల్ : భార్య భర్తల మధ్య గొడవతో ఓ మహిళా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని తుర్కగూడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. తుర్�
కేశంపేట : కేశంపేట మండలం మంగళగూడెంలోని రైతులకు చెందిన లేగదూడలపై చిరుత పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా గ్రామంలోని రైతులకు సంబంధించిన లేగదూడలు, దుడ్డెలను వరుసగా చిరుత చంపి తింటోంది. రైతులు తమ పశువులను �
మొదటి విడుతలో జిల్లాలో 11,685 యూనిట్లు లబ్ధిదారులకు అందజేత ప్రస్తుతం 20,125 యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంపు ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు షాబాద్, డిసెంబర్ 23: గ�
కొందుర్గు, డిసెంబర్ 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. గురువారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్య�
నెల రోజుల తర్వాత వెలుగులోకి ఘటన ఓ మహిళను వేధించాడనే అనుమానం తలతో ఉడాయించిన పరారీ నిందితులు కుటుంబ సభ్యుల మిస్సింగ్ ఫిర్యాదుతో కదిలిన డొంక.. ఓ చీటింగ్ కేసు విచారణలో ప్రధాన సూత్రధారి మర్డర్ స్పాట్ గుర�
తలకొండపల్లి, డిసెంబర్ 23 : పండ్లతోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికారి ఉషారాణి అన్నారు. గురువారం తలకొండపల్లి గ్రామంలో రైతులు విఠల్, నర్సమ్మ, యాదగిరి సాగుచేసిన బొప్పాయి తోటను పరిశీలి�
వికారాబాద్ : టీబీ నియంత్రణకు ఉద్యోగులు మరింత కృషి చేయాలని డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ శ్రీగుణ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరిలోని పాత డీఎంహెచ్వో కార్యాలయంలో టీబీ వైద్యులు, ఉద్యోగులతో సమావేశ�
పరిగి టౌన్ : ఎద్దు పోడవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య(56) పొల
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�
షాద్నగర్ : వినియోగదారుల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆసరా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవ పో�
కేశంపేట : కేశంపేట మండలం కొత్తపేట, నిర్దవెళ్లిలలో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుధ్య పనులను సెంట్రల్ టీం సభ్యులు సర్వే నిర్వహించారు. కొత్తపేటలో పారిశుధ్య పనులను సెంట్రల్
కొత్తూరు : ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే గురువారం సీఎం రిలీఫ్
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన వడ్డేపల
నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్గా గుర్తింపు.. పోలీసుల అదుపులో నిందితుడు.. పరారీలో మరో ఇద్దరు.. ఇబ్రహీంపట్నంరూరల్ : రంగారెడ్డి జిల్లా బొంగుళూరు ఔటర్రింగ్రోడ్డు సమీపంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి