షాబాద్ : పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో మంత్రి కేటీఆర్ను కలిసి బోకే అందజేసి ఆశీస్సులు తీ�
ముమ్మరంగా కొనసాగుతున్న ఫెన్సింగ్ పనులు త్వరలో ఉపాధిహామీ పథకం కింద గుంతల తవ్వకం మూడు పార్కుల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు ప్రణాళిక సుమారు రూ.2 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర సర్కార్ వాకింగ్ ట్రాక్లు
కరెంట్, ఇతర సౌకర్యాల కోసం నిధులు వినియోగంరంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 రైతు వేదికలుతొలిసారిగా జిల్లాకు రూ. 19.92 లక్షలు విడుదలక్లస్టర్ల వారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న అధికారులుసాగు విధానాలపై రైతులకు అ�
అన్నా అంటే.. నేనున్నా అనే మనస్తత్వంనిరంతరం జనం కోసం తపిస్తూ.అతి చిన్న వయస్సులోనే ప్రజా ప్రతినిధిగా ఎన్నికైషాబాద్ ప్రాంత అభివృద్ధికి బాటలు షాబాద్, డిసెంబర్ 26;అటు సమస్యల పరిష్కారంతో పాటు.. ఇటు పేదలు, దివ్
త్వరలో గడపగడపకూ పూర్తి స్థాయిలో శుద్ధ జలాలుఇప్పటికే కొన్ని వార్డులకు నీటి సరఫరాహర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులుషాద్నగర్టౌన్, డిసెంబర్ 26: ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకు
తాండూరు రూరల్, డిసెంబర్ 26: తాండూరులోని సెయింట్ మార్క్స్ స్కూల్ సమీపంలో శనివారం రాత్రి ఓ సిమెంట్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి డివైడర్ పైకి ఎక్కింది. సుమారు అర కిలోమీటర్ వరకు డివైడర్ పై వెళ్లి ఆగిపోయ
పరిగి, డిసెంబర్ 26 : వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న కోటిరెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. బాధ్యత�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చర్చిల్లో సందడే.. సందడిచిన్నాపెద్దలతో కిటకిటలాడిన చర్చిలుప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన, సంకీర్తనలతో మార్మోగిన మందిరాలుప్రేమ, శాంతి సందేశాలిచ్చిన పాస్టర్లుఆకట్టుకున్న చిన్న�
పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, నల్లానీరే ప్రామాణికంరంగారెడ్డిజిల్లాలో 24 గ్రామపంచాయతీలు ఎంపికరెండు రోజులుగా జిల్లాలో 8 గ్రామాల్లో పర్యటనమరో మూడు రోజులు పర్యటించనున్న బృందం సభ్యులుగ్రామాల్లో శ
ఎకరా పొలంలో టమాట సాగుసేంద్రియ ఎరువుల వాడకంఖర్చు ఆదా.. అధిక దిగుబడిరైతులకు మార్గదర్శకంగా నర్సింహారెడ్డికొడంగల్, డిసెంబర్ 25 : పంట మార్పిడితో భూసారం పెరుగడంతో పాటు అధిక దిగుబడిని సాధించుకోవచ్చనే అవగాహన �
వివిధ మండలాల్లో క్రిస్మస్ వేడుకలుఏసు మార్గం ఆచరించాలని సూచనపాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులుప్రార్థనలతో మార్మోగిన చర్చిలుఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25 : : నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు
మొయినాబాద్ : మద్యం మత్తులో కారు నడుపుతూ అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమ
కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రేమ, కరుణతో మెలగాలని, ధ్యానంతో ఒత్తిడిని అధిగమించవచ్చని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. మండల పరిధ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న అనంతపద్మనాభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శనివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికా