2 ఎకరాల్లో సంవత్సరం పొడవునా పూలసాగు..తాతల కాలం నుంచి పూల సాగుపై జీవనం..ప్రతి రోజూ ఆదాయం..కొడంగల్, నవంబర్ 29: ప్రభుత్వం తరపున అన్నిరకాల ప్రోత్సాహం అందుతున్నప్పటికీ కూలీల కొరత తదితర సమస్యలను రైతులు ఎదుర్కొం�
మండలంలో మూడు కొనుగోలు కేంద్రాల ద్వారా 23,557 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణపెద్దేముల్, డిసెంబర్ 29 : మండలంలో వానకాలం సీజన్లో మొత్తం 2,592 మంది రైతులు 21 గ్రామాల్లో 4,302 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. పంటలను రైతులు దళారు
ఆమనగల్లు, డిసెంబర్ 29 : శాంతిభద్రతల పరిరక్షణలో ఆమనగల్లు పోలీస్ సర్కిల్ ప్రశంసలు అందుకుంటున్నది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల్లో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించినందుకు సైబరాబాద్లో ఉ�
తాండూరు : తాండూరు పట్టణం ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో బుధవారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి కుమారుడు రినీశ్రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం �
షాద్నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని షాద్నగర్ పోలీసులు మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణ శివారులోని చటాన్పల్లి బైపాస్ వద్ద పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన కుమ్మర చిన్నఎ�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్లైట్స్తో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని
మంచాల : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం పెద్దమ్మతల్లి, గంగమ్
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులను కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నార�
తొలిరోజు ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమమంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,49,914 మంది రైతులకు అందజేతఆనందంలో అన్నదాతలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంరంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెం
జనవరి 3వ తేదీ నుంచి పిల్లలకు సైతం కరోనా టీకాఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశంఅన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులురంగారెడ్డి జిల్లాలో 15-18 ఏండ్ల లోపువారు 2,24,664 మందివికారాబాద�
అదనపు కలెక్టర్ చంద్రయ్యమొరంగపల్లిలో కేంద్ర బృందం పర్యటనమోమిన్పేట, డిసెంబర్ 28 : గ్రామాల్లో కలిసికట్టుగా పారిశుధ్యాన్ని పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొ�