ఆమనగల్లు : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను శనివారం ఆమనగల్లు బ్లాక్ మండలాల నేతలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న�
పెద్దేముల్ : రైతులను ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో యాసంగిలో రైతులకు రైతుబంధు ద్వారా పంటలకు పెట్టుబడి సాయాన్ని ర
పీడీఎల్ : సీయం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుందని మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దేమూల్ మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ, జనగాం గ్రామానికి చ�
డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం అత్యంత ఆధునికతతో వైద్య సేవలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద
ఇబ్రహీంపట్నం : జిల్లా పీఆర్టీయూ నూతన క్యాలెండర్ను శనివారం విద్యాశాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి సబితారెడ్డికి నూతన సందత్సర శుభాకాంక్షలు తెలిపారు. వికరాబాద్ జిల్లాకు వెళ్లిన రంగా
మొయినాబాద్ : నూతన సంవత్సరం పురష్కరించుకుని చిలుకూరి బాలజీ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం రోజున స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా
కడ్తాల్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా డిండి మండలం బ�
అభివృద్ధి నామ సంవత్సరంగా నిలిచిన 2021 కొత్త సంవత్సరంలో రూపు మారనున్న ఉమ్మడిజిల్లా రీజినల్రింగ్ రోడ్డుతో మారిన రియల్ ఎస్టేట్ రూపురేఖలు పారిశ్రామిక ప్రగతితో భారీగా పెరిగిన ఉపాధి బుల్లెట్ రైలు ప్రణాళ�
నందిగామ : ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని వెంకమ్మగూడలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. దేవుని నామస్మ�
కడ్తాల్ : నిత్యం యోగా, ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతాత లభిస్తుందని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురిలో �
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రణీత్�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన గీతకి రూ. 1,50,000లు, వెల్దండ మండలం రాగాయిపల్లి చెం�
యాలాల : పేకాట ఆడుతున్న ఆటగాళ్ల గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని సాయిబాబా మందిరం వెనకాల ఉన్న ఇంట్లో శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో
మంచాల : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కొర కిషన్నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురి కార�