శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో నూతన దేవాలయాలను నిర్మించడం హర్షణీయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలం పిల్లిగుండ్లలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవ�
శంకర్పల్లి : బంగారు భవిష్యత్తు గల విద్యార్థులకు విధి వైపరీత్యం వల్ల దివ్యాంగులైతే వారిని ఆదుకొని ప్రోత్సహించాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్కుమార్ అన్నారు. శుక్రవారం శంకర్పల�
రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ రంగారెడ్డి జిల్లాకు రూ. 53.12 కోట్లకుపైగా, వికారాబాద్ జిల్లాకు రూ.53.65 కోట్లకుపైగా డబ్బులు .. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తికి అధికారుల చర్యలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల హర్�
పూడూరు , డిసెంబర్ 30 : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అ�
అజాగ్రత్తగా ఉంటే కరోనాను స్వాగతించినట్టే.. నూతన సంవత్సర వేడుకల్లో నిర్లక్ష్యం వహించవద్దు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 : కరోనా మన మధ్యనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ మాన�
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పర్వేద క్రాస్ రోడ్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం �
షాబాద్ : కొవిడ్ మూలంగా అనాథలైన పాక్షిక అనాథలైనా పిల్లలకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటున్నాయని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ, బాలల సంక్షేమ య
చేవెళ్ల టౌన్ : బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామ�
కడ్తాల్ : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ పని చేస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం, వడ్డెర సంఘం భవనాల నిర్మాణాలకు, ఒక్కో భవనాని�
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అర్జున్కి రూ. 56వేలు, మాడ్గుల్ మండ
పెట్టుబడి సాయం అందుకొని మురుస్తున్న అన్నదాతలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి సబితారెడ్డిరంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 29 :ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కొనసాగుత
రంగారెడ్డి జిల్లాలోని 83 బ్లాకుల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ చర్యలు‘హరితవనాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధికారులుదట్టమైన అడవులే లక్ష్యంగా మొక్కల పెంపకంఇప్పటికే సిద్ధంగా కోటి మొక్కలురంగారెడ�