ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ శివారుల్లో విస్తరించి నూతనంగా ఏర్పడిన కాలనీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు ఎమ్మెల్యే కిషన్రెడ్డి తెలిపారు. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని 11వ వార్డులోని మైహోమ్స్�
షాబాద్ : గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తం�
కడ్తాల్ : కడ్తాల్ పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కంబాలపల్లి శ్రీశైలం (27) ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 1న కంబాలపల్లి శ్రీశైలం బైక్పై కడ్తాల్ గ్రామం నుంచి తన అత్తగారి ఊరైన యాచారం మండలం నల్లవెల్లి �
షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్ర
2021కి బై బై.. 2022 కు స్వాగతం చెప్పిన యువత ఇండ్ల ఎదుట ముగ్గులు వేసిన మహిళలు కేక్లు కట్ చేసి కేరింతలు షాద్నగర్టౌన్, జనవరి 1 : 2021సంవత్సరానికి బైబై చెబుతూ 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలను
పల్లె ప్రగతితో ముందుకు దూసుకెళ్తున్న అలంఖాన్గూడ గ్రామం కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులు రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, 12.60 లక్షలతో వైకుంఠధామం డంపింగ్యార్డు, నర్సరీ, అండర్ డ్రైనేజీ కాలువల నిర్మాణం ట్రాక్టర�
గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు మొయినాబాద్, జనవరి 01 : చిలుకూరు ఆలయానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు ఆలయానికి త�
5.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ షాద్నగర్, జనవరి 01 : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య �
అబ్దుల్లాపూర్మెట్ : నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో న్యూయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గ్రామాల్లో కొత్త సంవత్సరం వ�
శంకర్పల్లి : కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్వర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామా
తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ కడ్తాల్ : తపాల సేవలకు ప్రజలకు మరింత చేరువ చేస్తామని, ప్రజలు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్�
కడ్తాల్ : జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేడు సమృద
తలకొండపల్లి : మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమికొన్నత పాఠశాల భవణం శిథిలావస్థకు చేరడంతో గ్రామ సర్పంచ్ వరలక్ష్మీరాజేందర్రెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న దృష్టికి తీసుకెల్లారు. గతంలో �