రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిజల్పల్లి మున్సిపాలిటీలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ షాబాద్, జనవరి 3: మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అ
15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి నేటి నుంచి కొవిడ్ టీకాజీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఆన్లైన్, ఇతర ప్రాంతాల్లో ఆఫ్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్పెద్దల మాదిరిగానే చిన్నారులకూ 28 రోజుల తర్వాత సెకండ్ డోస్రంగా
జిల్లాలోని మిగిలిన గ్రామాలన్నీ అదే దిశగా..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ కాలను పాటిస్తున్న పల్లెలుఏ ఊరికెళ్లినా పక్కాగాపారిశుధ్యంఇంటింటికీ మరుగుదొడ్డి, నిత్యం చెత్త సేకరణడంపింగ్యార్డుల్లో సేంద్రియ ఎరు�
కొత్త ఆలోచనలతో లోనికి.. సరికొత్త ఆవిష్కరణలతో బయటకి..2021లో స్టార్టప్ల కోసం టీ హబ్ 33 వినూత్న కార్యక్రమాలుఏడాదిలో 6 అంతర్జాతీయ,7 జాతీయ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందంసిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీ హబ్…
నుమాయిష్కు తరలి వస్తున్న సందర్శకులుఅబిడ్స్, జనవరి 2 : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు రెండవ రోజు సందర్శకులు తరలివచ్చారు. మైదానంలో స్టాళ్ల
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/ పరిగి, జనవరి 2 : ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలు, ఆంక్షలు విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కట్టడి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్�
గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంహర్షం వ్యక్తం చేసిన అన్నదాతలుయాలాల, జనవరి 2 : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని మండల టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకట్శ�
తరలివచ్చిన సహచర పోలీసులు, బంధుమిత్రులుఆమనగల్లు, జనవరి2: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎస్సై శ్రీనునాయక్ , అతడి తండ్రి మాన్యనాయక్ అంత్యక్రియలు ఆదివారం మాడ్గుల మండలంలోని మాన్యతండాలో సాయంత్రం పోలీసు లాంఛ�
కొడంగల్, జనవరి 2 : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార
తాండూరు : ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం (2022)ను పురస్కరించుకొని ఆదివారం తాండూరు పట్టణంలో పోలీస్, పాత్రికేయులు క్రికెట్ పోటి పెట్టుకున్నారు. రసవత్తరంగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్లో విలేకలర్లపై పోలీసులు �
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందూరు గ్రామంలోని చర్చి 50వ వార్షిక�
కొడంగల్ : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌ�
నందిగామ : రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో నూజీవిడు పరిశ్రమ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామానికి చెంద�
యాచారం : టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్ప�