రంగారెడ్డి జిల్లాలో 31,61,222 మంది ఓటర్లుపురుషులు-1645635, మహిళలు-1514536, ఇతరులు-1151వికారాబాద్ జిల్లాలో 8,96,892 మంది ఓటర్లుపురుషులు-449029, మహిళలు-447839, ఇతరులు-544తుది జాబితాను విడుదల చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు రంగారెడ్డి, నమస్తే
తాండూరు, జనవరి 5: ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి �
మామిడి రైతుల శిక్షణలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సునందారెడ్డిఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 5 : పండ్లు, కూరగాయలు పండించే రైతులు సంఘటితశక్తిగా ఏర్పడితే దళారులను దరిచేరనివ్వకుండా చేయవచ్చని, తమ ఉత్పత్తులకు మార్�
షాద్నగర్ : నివాసాల నుంచి వచ్చె మురుగు నీళ్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ మురుగు కాలువల నిర్మాణాలు ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అధికారులకు సూచించారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీ మురుగునీళ్ల మళ�
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం మున్�
హయత్నగర్ రూరల్ : అవుటర్ రింగ్రోడ్డుపై అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారామతిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ భారీ లారీ దగ్ధమైంది. సిమెంట్ మిక్సింగ్తో శంషాబాద్ వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డ�
వాట్సాప్ స్టేటస్తో లభించిన కుక్క అడ్రస్ శునకం మిస్సింగ్పై ఫిర్యాదు.. వార్త వైరల్ హయత్నగర్ రూరల్ : కనిపించకుండాపోయిన ఓ పెంపుడు కుక్క (రాఖీ) ఆచూకీ.. వాట్సాప్ స్టేటస్లో దొరికింది. హైదరాబాద్ వనస్థలి
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహి�
కడ్తాల్ : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. బుధవారం ఉదయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
కడ్తాల్ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండల కేంద్రానికి చెందిన సతీశ్కి రూ. 31వేలు, శాంతమ్మకి రూ. 24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్క�
వికారాబాద్ జిల్లాలో పకడ్బందీ చర్యలుతాండూరు, వికారాబాద్లకు బస్తీ దవాఖానలు మంజూరుజిల్లాలోని సర్కారు దవాఖానల్లో అందుబాటులో 510 బెడ్లుతాండూరు జిల్లా దవాఖానలో 1000 లీటర్లు, డీసీహెచ్లో 500 లీటర్ల సామర్థ్యం గల
రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లతో రూ.402 కోట్ల ఆదాయంభారీగా పెరిగిన భూ క్రయవిక్రయాలు2021లో 80,109 రిజిస్ట్రేషన్లు పూర్తిఅత్యధికంగా చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనే..ఈ మండలాల నుంచి రూ.100 కోట్లకుప�
దాదాపు కోటి రూపాయల వరకు మోసపోయిన వికారాబాద్ వాసులులైమ్ కంపెనీ యాప్ పేరిట లింక్ పంపి మోసంమొదట కొద్దిమందికి రెట్టింపు సొమ్ము ఇచ్చిన సైబర్ నేరగాళ్లుఆశతో అనేకమంది అప్పులుచేసి కట్టిన వైనంపూడూరు మండల�