షాద్నగర్ : యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయ గోపురం స్వర్ణ తాపడానికి రూ. 1,16,116 చెక్కును దేవాలయం ఈఓకు అందజేశామని జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం తెలిపారు. టీఎస్ క్యాబ్ పాలక
కొత్తూరు రూరల్ : ఐక్యరాజ్య సమితి గుర్తించిన పది ఉత్తమమైన పథకాలలో రైతుబంధు పథకం అత్యుత్తమమైందని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కొంత గోవర్థన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తూరు మండల పరిధిలోని గూడూర�
మంచాల : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించ తల�
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఊరకుక్కల దాడిలో బండ బీరప్పకు చెందిన సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 20 గొర్రెలలు మృతిచెందాయి. గొర్రెలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీరప్ప కుటుంబాన
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సంబరాల్లో భాగంగా మూడోరోజు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుకు సంబంధించిన ముగ్గుల పోటీలను �
ఇబ్రహీంపట్నం : ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇ
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లికి చెందిన గ్యార సుమలతకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శుక్రవారం రూ. 1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. సుమలత భర్త మహేశ్ కొన్ని న�
మొయినాబాద్ : గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కి
మొయినాబాద్ : రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విజ్ఞప్తి చేస్తూ నాగిరెడ్డిగూడ సర్పంచ్ సురేందర్గౌడ్, అజీజ్నగర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీశైల
తలకొండపల్లి : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగిన కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి సీడీఎఫ్ నిదుల న�
పనితీరును బట్టి ఏ,బీ,సీ,డీలుగా విభజన ఆర్థిక లావాదేవీలు, అప్పుల చెల్లింపు తదితర అంశాల ప్రాతిపదికన కేటాయింపు జిల్లాలో 19,381 స్వయం సహాయక సంఘాలు ఏ గ్రేడ్లో 15,235 సంఘాలు, బీ గ్రేడ్లో 535, సీ గ్రేడ్లో 1,684, డీ గ్రేడ్లో 19
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 6 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపె
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వివిధ కేంద్రాల్లో రైతుబంధు సంబురాలు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం షాద్నగర్, జనవరి 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకు
రూ. కోటితో అభివృద్ధిపనులు ఆహ్లాదకరంగా ప్రకృతి వనం ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు రూ. 13 లక్షలతో సీసీ రోడ్లు ,వీధుల్లో ఎల్ఈడీ లైట్లు మోమిన్పేట, జనవరి 6: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి దిశగా అడు గ�