కారులో తరలిస్తున్న 1,11,840గుట్కా ప్యాకెట్లు స్వాధీనం పోలీసుల ఆదుపులో నిందితుడు పెద్దేముల్ : నిషేధిత గుట్కాలు, మత్తు పదార్థాలను అక్రమ రవాణ చేసిన, విక్రయించిన అలాంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం
శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మున్సిపల్ పరిధిల�
శంకర్పల్లి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండలంలోని ప్రొద్దటూరు గ్రామ పంచాయితీ వద్ద జరిగిన రైతుబంధు సంబరాల్లో ప
ధారూరు : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్దేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తాం�
కులకచర్ల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని శ్యామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయన సతీమణి ముకుందమ్మలు శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా యాదాద్రీశుడి కృపతో
ఇబ్రహీంపట్నం : రైతులకు ఎళ్లవేలలా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు సరైన రుణాలు అందజేస్తూ దేశంలోనే ఉప్పరిగూడ సహకారసంఘం అగ్రభాగాన నిలువడం అభినందనీయమని అఖిలభారత సహకారభారతి అధ్యక్షుడు బీనత్ టగోర్ అన్నారు. ఇటీవల
ఉమ్మడి జిల్లాలో అంబారన్నంటేలా రైతుబంధు వారోత్సవాలురంగవల్లులు వేసి..రాష్ట్ర ప్రభుత్వానికి జైకొట్టిన జనంవివిధ రకాల ధాన్యాలతో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాల పేర్ల ఆకృతులు ఏర్పాటుబండెనక బండి కట్టి భారీ ర్�
గౌరవ వేతనం పెంపుపై సంబురాలుఆమనగల్లు, జనవరి 7: ఒకేసారి 30 శాతం గౌరవ వేత నం పెంపును హర్షిస్తూ ఆశ వర్కర్లు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పనులుహర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలుపరిగి, జనవరి 7: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతు
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 7 : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కొవిడ్ టీకా వేయించాలని ఎంపీపీ బుర్ర రేఖమహేందర్గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక ఆరోగ్య క�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 7 : రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేశ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంప�
వికారాబాద్, జనవరి 7: పోలీస్స్టేషన్లలో పోలీస్ అధికారులు, ఫిర్యాదుదారులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ పట్టణంలో కొత్త గా �
పరిగి, జనవరి 7: మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళ