రూ.50 వేల కోట్లకు చేరిన పెట్టుబడి సాయంకదలివచ్చిన అన్నదాతలు, టీఆర్ఎస్ శ్రేణులుఊరూరా పండుగ వాతావరణం రంగారెడ్డి, జనవరి 10, (నమస్తే తెలంగాణ) : రైతుబంధు వారోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. సోమవారంతో రాష్ట్ర రైత�
పొలాల వద్దే కల్లాల నిర్మాణం.. తీరనున్న రైతుల కష్టాలువికారాబాద్జిల్లాలో రూ.28కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వంరూ.4.11కోట్లతో 395 నిర్మాణాలు పూర్తిపరిగి, జనవరి 10 : వ్యవసాయ ఉత్పత్తులు రైతుల చేతికి వచ్చాయంటే ఆ ఊరి ర
అభివృద్ధికి అందరూ సహకరించాలిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ఇబ్రహీంపట్నం, జనవరి 10 : నూతన సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకెళ్తామని, అ�
మండలాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలుపాల్గొన్న ఎమ్మెల్యేలు యాదయ్య, అంజయ్యయాదవ్, ఇతర ప్రజాప్రతినిధులుషాబాద్, జనవరి 10: రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్య�
పనులను పరిశీలించిన మార్కెటింగ్ శాఖఅదనపు సంచాలకుడు లక్ష్మణుడుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 10 : రాబోయే మామిడి, మోసంబి సీజన్లో రైతుల సౌకర్యార్థం బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్లో షెడ్లు నిర్మాణం చేస�
మట్కా, గుట్కా, ఇసుకపై నిఘాజిల్లాపై పట్టు సాధించేందుకు యత్నంజిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను పరిశీలిస్తావికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డితాండూరు రూరల్, జనవరి 10 : అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రికాషినరీ డోస్ వ్యాక్సినేషన్మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలో 164 మంది, వికారాబాద్ జిల్లాలో 233 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకా పంపిణీపరిగి, జనవరి 10 : వికారాబాద్ �
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులో పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు మార్మోగిన ‘జై కేసీఆర�
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్మర్పల్లి, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని, రైతుబంధు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ�
నేటి నుంచి 60 ఏండ్లు పైబడినవారు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు పేర్ల నమోదుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు ఇబ్రహీంపట్నం/పరిగి, జనవరి 9 : కరోనా కట్టడిలో భాగంగా ఉమ్మడి
కిటకిటలాడిన భక్తజనం.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాప్రతినిధులుమొయినాబాద్, జనవరి 9 : చిలుకూరు సురంగటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప�
సాగు కష్టాలు తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్రాష్ట్రంలో నాలుగేండ్లలో రూ.50,600కోట్లు రైతుబంధు ఇచ్చాం : మంత్రి సబితారెడ్డితాండూరులో ఘనంగా రైతుబంధు సంబురాలుఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఉత్సాహంగా రైతుల ర్యాల
15 ఏండ్లుగా రైతుల పోరాటంహెచ్ఎండీఏ లేఅవుట్లో 300 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి హామీకృతజ్ఞతలు తెలిపిన రైతులుతుర్కయాంజాల్, జనవరి 9: పేద దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం �
నానక్నగర్లో మేకల మందపై దాడిసంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటుయాచారం, జనవరి 9 : మండలంలోని నానక్నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత శనివారం అర్ధరాత్రి మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపిన ఘట�