కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణ�
కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన రవళికి రూ. 60వేలు, తలకొండపల్లి మండలం లింగారావుపల్లి గ్రామా�
ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు రూ.2వేల కోట్ల ‘సాయం’రైతుల సంక్షేమమే లక్ష్యంవిద్యా శాఖ మంత్రి సబితారెడ్డిబంట్వారం, నవాబుపేటల్లో ఘనంగా రైతుబంధు సంబురాలుపెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ బంట్వ�
ఇకపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి యాచారం దవాఖాన ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పెంపు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు యాచారం, జనవ�
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్పరిగి/షాబాద్, జనవరి 12 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా న�
జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతినివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువజనసంఘాలు, నేతలువివేకానంద జీవితం ఆదర్శమని, నేటి తరానికి స్ఫూర్తి అని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. స్వామి వివేకానందుడి జయంతి�
పథకాలను సద్వినియోగం చేసుకోవాలిషాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్నందిగామ, జనవరి 12 : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్ర
ఎంపీడీవోలతో వికారాబాద్ కలెక్టర్ నిఖిల వీడియో కాన్ఫరెన్స్పరిగి, జనవరి 12 : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా
షాద్నగర్రూరల్ : కరోనా వ్యాధి వ్యాప్తి పై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు మాస్క్ను విధిగా ధరించాలని షాద్నగర్ పోలీసులు సూచించారు. ఇందులో భాగంగానే బుధవారం పట్టణంలో మాస్క్లు లేకుండా తిర�
నందిగామ : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చేదేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల�
నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. �
తుర్కయాంజాల్ : మునగనూరు సర్వే నంబర్ 120లోని సర్కారుకంచె సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న దళిత రైతుల భూ సమస్యకు న్యాయం జరిగింది. పై సర్వే నంబర్లో ఎంతోకాలంగా కబ్జాలో ఉ�
పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్