స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ సూచన లక్షణాలుంటే కరోనా పరీక్షలు చేయించుకోవా లంటున్న అధికారులు నియంత్రణకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర
భక్తులతో కిటకిటలాడిన వైష్టవ ఆలయాలు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు దీరిన జనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు వైకుంఠ ఏకాదశిని పుర�
సంక్రాంతి వేళ ప్రత్యేక పదజాలం మరింత ఉత్సాహం నింపే సందర్భం పండుగంటే పిండి వంటలు, కొత్త బట్టలే కాదు.. ఎవడ్రా ఆ ఎర్ర పతంగికి కర్ణాలు కట్టింది.. బొమ్మ లెక్కనే నిలవడ్డది.. దారాన్ని చెట్టుకు కట్టేసి పెట్టినాగానీ
రేపు మకర సంక్రాంతి భోగభాగ్యాల భోగి.. కమనీయ పండుగ కనుము గ్రామాల్లో మొదలైన పండుగ సందడి పతంగులు, పిండి వంటలతో బిజీబిజీ ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్/ షాద్నగర్టౌన్, జనవరి 13 : హిందువులంతా అత్యంత ప్రీతిపా
కులకచర్ల : ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన అనిత(24) అదే గ్రామానికి చె
కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్య
ఇబ్రహీంపట్నంరూరల్ : గాంధీగ్లోబల్, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ సేవలు అభినందనీయమని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గాంధీగ్లోబల్ ఫ్యామిలీకి సంబంధించి నూతన సంవత్సరం 2022డైరీన�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మ
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
షాబాద్ : జిల్లాలోని బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో వరదనీటి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 82కోట్ల నిధులను విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పే�
మొయినాబాద్ : పచ్చని తోరణాలు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య చిలుకూరు బాలాజీ సన్నిధిలో గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరులో ధనుర్మాసం చివరి రోజు గోదా కల్యాణం నిర్వహించడం అనవాయి
మొయినాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించకుంటె మంచి జురుగుతుందనే నమ్మకంతో భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో �
ఆమనగల్లు : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్గిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో తాసి
కడ్తాల్ : మండల కేంద్రంలోని భూనీలా సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని కొబ్బరి, మామిడాక�