ఇబ్రహీంపట్నం/షాబాద్/ షాద్నగర్/ ఆమనగల్లు, జనవరి 16: ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల ప్రజలు సంక్రాంతి, కనుమ పండుగలను సంబురంగా జరుపుకొన్నారు. మహిళలు తమ నివాసాల ముందు వివిధ రకాల రంగు
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇనాంగూడరూ. కోటి 34 లక్షలతో పనులు మారిన రూపురేఖలుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 14: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఇనాంగూడ నూతనం గా ఏర్పడిన పంచాయతీ. భౌగోళికంగా ఈ గ్రామం చాలా చిన్నది. గతం�
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుండే ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. యువకులు పెద
రైతుబంధుతో రైతు మొహంలో ఆనందంచేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యమండల కేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీమొయినాబాద్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబరాలు అంబరాన్నంటాయి.
గ్రామాల్లో విరివిగా నాటుకోళ్ల పెంపకంస్వయం ఉపాధిగా ఎంచుకుంటున్న గ్రామీణ యువతసంక్రాంతి పండుగ పూట భారీ డిమాండ్ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 14: నాటు కోడి పెంపకందారులకు లాభాల పంట పడిస్తున్నది. సహజసిద్ధంగా పె�
నందిగామ : గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దుండగులు ఎత్తుకెళ్లిన సంఘన నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ గ్రామ పంచా�
ఇబ్రహీంపట్నం రూరల్ : ఓ గుర్తు తెలియని మృతదేమం లభ్యమైన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సమీపంలోని పెద్దవాగులో ముళ్ల కంపోలో చిక్కుకున
షాబాద్ : ఎన్నికల్లో ఇవ్వమని హామీలు కూడా నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఒకవైపు ఉంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వేస్తామన్న రూ. 15లక్షలు ఎక్కడ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి �
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర�
నల్ల బ్యాడ్జీలతో నిరసన మంత్రి సబితారెడ్డి హామీతో ధర్నా విరమణ చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పాత్రికేయుడిపై దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగ
కడ్తాల్ : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో, ధనుర్మాసాన్ని పురస్కరించుకోని గోదాదేవిరంగానాథస్వామి వారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయ ముద్రకర�
కేశంపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోత్కుపల్లి నర్సింహ కుటుంబానికి �
పుష్కలంగా సాగునీరు, పెట్టుబడి ఖర్చులకు ఆర్థిక సాయం ఇప్పటివరకు 50వేల కోట్లు అందించడంతో సంబురాలు చేసుకుంటున్న రైతులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లిలో రైతుబంధు ఉత్సవాలకు హాజరు ఆకట్టుకున్న ఎడ్ల�