అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు రోజుకు 150 నుంచి 200 వరకు ఔట్ పేషెంట్లకు వైద్యం రూ.5కోట్లతో 50 పడకల నూతన భవనం నిర్మాణం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి పరిగి, జనవరి 11 : ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డిపూడూరు , జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిగి నియోజక వర్గంలో 1000 మంది రైతులకు రైతు బీమా డబ్బులు అందాయని, పూడూరు మండలం లోనే 150 మందికి రైతు బీమా డబ్బు లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల
చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్శంకర్పల్లి, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళ�
పెద్దేముల్, జనవరి 11 : కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు ప్రవీణ్ కుమార్, యుమున అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రుద్రారం గ్ర�
యాచారం, జనవరి 11: జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీపీ సుకన్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధిహామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీల్లో భాగంగా మంగళవారం
రైతుల వారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలను సేకరిస్తున్న అధికారులుపంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలువికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 13,301 ఎ
షాద్నగర్టౌన్ : తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష గడువు ఈ నెల 19వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నీతా మంగళవారం ఒక ప్రకటనలో తెలిప�
శంకర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని 70మంది లబ
మొయినాబాద్ : కోడి పందెలు నిర్వహిస్తున్న ఓ ఫామ్హౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను పట్టుకుని వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 16మందిని మండల పరిధి�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణానికి చెందిన వడ్యావత్ పవన్కళ్యాణ్ను బైక్ దొంగతనంలో కేసులో మంగళవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై ధర్మేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాం
తాండూరు రూరల్ : తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే రోహిత్రెడ్డ�
పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ అనిల్కుమార్ కొడంగల్ : కిసాన్ క్రెడిల్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పశుసంవర్ధక శాఖ జ�