బొంరాస్పేట, జనవరి 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీది తండా (కొత్తూరు), ఎన్నెమీదిత
30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఆనందం వ్యక్తం చేస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 6 : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలన�
మొయినాబాద్ :అతివేగంతో వెళ్తున్నకారుకు కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి పల్టీలు కొడుతూ తోటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మర్తుజాగూడ సమీపంలో అమ్డాపూర్ రోడ్డుపై గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప
షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రతి నెలా నిధులు ఇస్తూ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామాల గతినే మార్చివేసిందని, తెలంగాణలోన�
వికారాబాద్ : ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 జనవరి 2022న ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక బృందాలతో ప్రారంభించడం జరి�
నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించి�
బాలబాలికలు అందరూ పాఠశాలల్లోనే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో పనికి వెల్లరాదని, మైనర్ పిల్లలకు విద్య అందించటానికి, పోషకారలోపం లేకుండా చూడటానికి తాము ఎల్లవేలల సిద్ధంగా ఉంటామని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ
షాద్నగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్న
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరింపజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్�
ఇబ్రహీంపట్నంరూరల్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కింద ఏటా రూ. 50వేల కోట్లు అందజేస్తూ ఆదుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంతటా సందడే.. సందడివారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులునేడు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలురంగారెడ్డి, జనవరి 5, (నమస్తే తెలంగా�
ఎన్డీడీబీ అధికారులకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూమారెడ్డి ఆదేశంరంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.246 కోట్లతో విజయ డెయిరీ నిర్మాణం5లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ ఏర్పాటురాష్ట్ర పాడి పరిశ్ర�
షాద్నగర్, జనవరి 5 : రైతు సుభిక్షమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల పాలిట దేవుడయ్యారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కొండన్నగూడ గ్రామం లో
టీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యంఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డివివిధ చోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలుఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 5 : ముఖ్యమంత్రి కేసీఆర�