ఇతర పంటలపై అవగాహన కల్పించండి కంది, వేరుశనగ సాగుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలి ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి రైతువేదికల్లో పంటల మద్దతు ధర జాబితా ఉంచాలి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజి�
Green India Challenge | ప్రముఖ యోగ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ.శ్రీ. రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శంకర్పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు.
రాష్ట్రం రాక ముందు సాగు సాగలే..తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండుగైంది..ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, క్యాబేజీ, క్యారెట్ పంటల సాగుఒకప్పుడు మన ప్రాంతం నుంచి వలస వెళితే.. ప్రస్తుతం మనవద్దకే వలస కూలీలు..రంగారెడ్డ�
35 మందికిపైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తండా సమీపంలో ఘటన మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలం
ప్రభుత్వ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల బాగుపై లేదు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల శ�
బ్యాంకర్ల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, నవంబర్ 12: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారు
ముసాయిదా ఓటరు జాబితా విడుదల రంగారెడ్డి జిల్లాలో 31,49,800, వికారాబాద్లో 9,01,623 ఓటర్లు జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటు�
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గంపై ఉత్కంఠ ముగిసిన కమిటీ పదవీకాలం కొత్త చైర్మన్ పదవి కోసం ఆశావహుల ఎదురుచూపు ఎల్బీనగర్, నవంబర్ 1: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్తగా వచ్చే పాలకవ
పెద్దేముల్, నవంబర్ 1:మండల పరిధిలోని ఆయా గ్రా మాల్లో వరి పంటను సాగు చేసిన రైతన్నలు కోతలకు సిద్ధ మవుతున్నారు. వానకాలంలో 2,592 మంది రైతులు 4,30 2 ఎకరాల్లో దొడ్డురకం, కామన్ రకం వరి పంట లను సాగు చేస్తున్నారు. రేగొండి
వరి ధాన్యానికి అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి ధాన్యం కొనుగోలుపై అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 1 : నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా
షాబాద్, అక్టోబర్ 25 : యాసంగిలో పండించే వరిని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ)కొనుగోలు చేయడం లేనందున, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ వ్యవసా�
షాద్నగర్, అక్టోబర్ 10 : దసరా పండుగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడార�
నాడు వెలవెల..నేడు కళకళ గిరిజన తండాలకు మంచి రోజులు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలుగా అరవై తండాలు రూ. 15 కోట్లకు పైగా నిధుల కేటాయింపు మిషన్ భగీరథతో తీరిన నీటి కష్టాలు రంగారెడ్డి, అక్టోబర్ 10, (నమ�