పూడూరు , డిసెంబర్ 30 : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అ�
మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలుపరిగి/షాబాద్, డిసెంబర్ 25 : ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఒక అంశం ప్రాతిపదికన విమర్శలు చేయడం సహజం. తద్వారా ప్రజలకు మేలు చేకూరేలా ఉండాలి. ఏదైనా రాజకీయ విమర్శ ఉంటే
మొదటి విడుతలో జిల్లాలో 11,685 యూనిట్లు లబ్ధిదారులకు అందజేత ప్రస్తుతం 20,125 యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంపు ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు షాబాద్, డిసెంబర్ 23: గ�
కొందుర్గు, డిసెంబర్ 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. గురువారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్య�
నెల రోజుల తర్వాత వెలుగులోకి ఘటన ఓ మహిళను వేధించాడనే అనుమానం తలతో ఉడాయించిన పరారీ నిందితులు కుటుంబ సభ్యుల మిస్సింగ్ ఫిర్యాదుతో కదిలిన డొంక.. ఓ చీటింగ్ కేసు విచారణలో ప్రధాన సూత్రధారి మర్డర్ స్పాట్ గుర�
ఇతర పంటలపై అవగాహన కల్పించండి కంది, వేరుశనగ సాగుపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలి ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి రైతువేదికల్లో పంటల మద్దతు ధర జాబితా ఉంచాలి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజి�
Green India Challenge | ప్రముఖ యోగ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకుడు శ్రీ.శ్రీ. రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శంకర్పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఉసిరి మొక్కనను నాటారు.
రాష్ట్రం రాక ముందు సాగు సాగలే..తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండుగైంది..ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, క్యాబేజీ, క్యారెట్ పంటల సాగుఒకప్పుడు మన ప్రాంతం నుంచి వలస వెళితే.. ప్రస్తుతం మనవద్దకే వలస కూలీలు..రంగారెడ్డ�
35 మందికిపైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తండా సమీపంలో ఘటన మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలం
ప్రభుత్వ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల బాగుపై లేదు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల శ�
బ్యాంకర్ల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, నవంబర్ 12: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారు
ముసాయిదా ఓటరు జాబితా విడుదల రంగారెడ్డి జిల్లాలో 31,49,800, వికారాబాద్లో 9,01,623 ఓటర్లు జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటు�