ధళితబంధు అమలుకు వేగంగా అడుగులు నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు రంగారెడ్డి జిల్లాలో 800 కుటుంబాలకు లబ్ధి నిజమైన అర్హులనే ఎంపిక చేస్తున్న ఎమ్మెల్యేలు తుది జాబితాకు జిల్లా మంత్రి ఆమోదం.. అనంతరం కలెక్టర్�
ఇంగ్లిష్ మీడియం బోధనలో సక్సెస్ దాతల సహకారంతో మెరుగైన వసతులు ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ‘మన ఊరు- మన బడి’తో మరిన్ని సౌకర్యాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు ‘మన ఊరు- మన బడి’తో ప్ర�
క్వారంటైన్ మీల్స్ ఆర్డర్ ఇస్తే చాలు.. కోరుకున్న వంటకాలు గ్రేటర్లో పెరిగిన హోమ్ ఫుడ్ సర్వీస్ వినియోగం తక్కువ ధరలకే అందుబాటులోకి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వారికి మేలు హోంఫుడ్ ట్రెండ్కు నగర
తాజాగా.. రుచికరంగా ఉండటంతో.. ఆదివారం జోరుగా చేపల విక్రయాలు ఉపాధి పొందుతున్న మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వెల్లివిరుస్తున్న ఆనందం యాచారం, జనవరి 30: స్థానికంగా లభిస్తున్న తాజా చేపలకు మంచి డిమా
కేశంపేట, జనవరి 30 : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో రూ. 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో సీసీరోడ్డ�
ఈ పథకంతో సామాజిక మార్పు తథ్యం దేశమంతా తిరిగి చూసేలా అమలు ఆ వర్గానికి ఎంత చేసినా తక్కువే దళితులు ఆర్థికంగా ఎదుగడంతోపాటు మరింత మందికి చేయూత వ్యాపారం ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఈనెలాఖరులోగా లబ్ధిదారుల �
‘మన ఊరు- మన బడి’తో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి సన్నాహాలు అవసరమైన నిధులపై అంచనాలు సిద్ధం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని మూడు పాఠశాల
నోముల ప్రాథమికోన్నత పాఠశాలలో ఆంగ్ల బోధన ఫలితం ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంపుదల ఆంగ్ల బోధనతో ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు దూరం నాడు 70 మంది.. నేడు 200 మంది విద్యార్థులు నియోజకవర్గంలోనే అత్యధిక విద్యార్థ�
పరిగి/పెద్దేముల్/కొడంగల్/ధారూరు/తాండూరు/యాలాల, జనవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకుఆనంద్,
బొంరాస్పేట, జనవరి 27: బొంరాస్పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజ�
కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చై�
అంబరాన్నంటిన ‘గణతంత్ర’ సంబురాలు వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతిని�
వికారాబాద్, జనవరి 25 : డీపీవో కార్యాలయ అధికారులు పోలీస్ శాఖకు గుండెకాయలాంటివారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీపీవో కార్యాలయ అధికారులతో