పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతున్నదని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీక�
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్
కొందుర్గు, ఫిబ్రవరి 9 : మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వనంప�
మొదటినుంచి తెలంగాణపై సవతిప్రేమ చూపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో మన రాష్ట్రంపై మరోసారి విషం కక్కారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన ప్రధాన మంత్రి ప్రాంతీయ విద్వేషాలన�
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని గ్రామపంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులను పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల ప్రా�
‘దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది.. వికారాబాద్ జిల్లాలో దళితబంధు కింద 358 మంది ఎంపికయ్యారు.. ఈ లబ్ధిదారుల ఐడెంటిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలి..’ అని విద్యాశాఖ మ
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాల వారికే మేలు చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జడ్పీటీసీ దశరథ్న�
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించనుండటంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవి పుట్టినరోజున కార్యక్రమంతో పాటు �
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సహించలేని ఎన్ఎస్యూ కార్యకర్తలు గూండాయిజం చేశారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం జరిగిన ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలక�
శ్రీ లక్ష్మీ నారాయణుల స్తుతులు, భజనలు, ఆలాపనలతో ముచ్చింతల్ శ్రీ చినజీయర్ ఆశ్రమం హోరెత్తుతున్నది. ఓ వైపు యాగం, మరో వైపు నిర్విరామంగా కొనసాగుతున్న జప, కీర్తన, పారాయణలతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందు�
ధళితబంధు అమలుకు వేగంగా అడుగులు నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు రంగారెడ్డి జిల్లాలో 800 కుటుంబాలకు లబ్ధి నిజమైన అర్హులనే ఎంపిక చేస్తున్న ఎమ్మెల్యేలు తుది జాబితాకు జిల్లా మంత్రి ఆమోదం.. అనంతరం కలెక్టర్�
ఇంగ్లిష్ మీడియం బోధనలో సక్సెస్ దాతల సహకారంతో మెరుగైన వసతులు ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ‘మన ఊరు- మన బడి’తో మరిన్ని సౌకర్యాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు ‘మన ఊరు- మన బడి’తో ప్ర�
క్వారంటైన్ మీల్స్ ఆర్డర్ ఇస్తే చాలు.. కోరుకున్న వంటకాలు గ్రేటర్లో పెరిగిన హోమ్ ఫుడ్ సర్వీస్ వినియోగం తక్కువ ధరలకే అందుబాటులోకి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వారికి మేలు హోంఫుడ్ ట్రెండ్కు నగర