ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్పేట, ఫిబ్రవరి 19 : ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డా�
‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాలలను సందర్శించిన ప్రత్యేకాధికారులు మౌలిక వసతులపై సమావేశాల నిర్వహణ దోమ, ఫిబ్రవరి 19 : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేకూరి పాఠశాలల్లో కొత్త శో�
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం కులకచర్ల, ఫిబ్రవరి 19 : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ�
ఇటు అన్నదాతలు, అటు మహిళల ఆర్థిక బలోపేతానికి రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు తక్కువ పెట్టుబడితో పంటలు సాగయ్యేలా అధికారుల పక్కా ప్రణాళి�
ధీరత్వమే దైవత్వమై ఆధ్యాత్మిక నిలయంగా మారిన మేడారంలో తల్లి సమ్మక్క ఆగమనం గురువారం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా, వేలాది మంది పో�
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహిం�
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ నిఖిల మాట�
కడ్తాల్ పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించనున్నదని హైదరాబాద్ రీజియన్ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో శాఖ అధికారులు, సర్పంచ్ లక్ష్�