వైరా పట్టణం అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఖమ్మం నగరానికి సరితూగేలా ప్రగతి మార్గం పట్టింది. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అప్పట్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేప�
ఆమనగలు ్లమండల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, బీజేపీ నాయకులు అడ్డుపడడం మానుకోవాలన్నారు. శనివారం ఆమనగ�
అన్ని హంగులతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’ అమల్లో మరో ముందడుగు పడింది. క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎలాంటి పనులను చేపట్టాలన
కోట్పల్లి, ఫిబ్రవరి 25: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇందోల్ గ్రామం లో రూ. 15 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. లింగం పల్లి గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, బుగ్గాపూర్లో రూ. ఐదు లక్షలతో చేపట్టిన సైడ్డ్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడం�
మరో 18 ఎకరాలు లీజుకు తీసుకోవడంతో వ్యాపారులకు వెసులుబాటు ఊపందుకున్న క్రయవిక్రయాలు రోజుకు 1000 నుంచి 1200ల వాహనాలు వచ్చే అవకాశం ప్రత్యేక దృష్టి సారించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మార్కెట్లో సకల సౌకర్యాల ఏర్పాటు ఇ�
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏడు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాల్లో అమలు 463 మంది విద్యార్థులకు ప్రయోజనం మార్చి 1 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ముగిసేదాకా అమలు బొంరాస్పేట, ఫిబ్రవరి 19 : ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్పేట, ఫిబ్రవరి 19 : ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డా�
‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాలలను సందర్శించిన ప్రత్యేకాధికారులు మౌలిక వసతులపై సమావేశాల నిర్వహణ దోమ, ఫిబ్రవరి 19 : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేకూరి పాఠశాలల్లో కొత్త శో�
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం కులకచర్ల, ఫిబ్రవరి 19 : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ�
ఇటు అన్నదాతలు, అటు మహిళల ఆర్థిక బలోపేతానికి రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు తక్కువ పెట్టుబడితో పంటలు సాగయ్యేలా అధికారుల పక్కా ప్రణాళి�
ధీరత్వమే దైవత్వమై ఆధ్యాత్మిక నిలయంగా మారిన మేడారంలో తల్లి సమ్మక్క ఆగమనం గురువారం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా, వేలాది మంది పో�