నాగలి నుంచి హరిత విప్లవం దాకా, చక్రం నుంచి విమానం దాకా, నిప్పు నుంచి అణుబాంబు దాకా, నాటకాల నుంచి త్రీడి సినిమాల దాకా, బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి ఎల్సీడీ, ఎల్ఈడీ దాకా, ఉత్తరాల మొదలుకొని సెల్ఫోన్, అంత�
అత్యాధునిక హంగులు, అద్భుత నిర్మాణంతో కొంగరకలాన్లోని రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది. మార్చి 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి అందించాలన్న రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు పనులు చకచకా సాగు�
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగజారి మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు త�
పుట్టిన శిశువు నుంచి ఐదేండ్ల లోపు వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి లోని సర్కారు దవాఖానలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పల్స్పోలియో కార్యక్ర�
ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పోలియో రహిత
నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సంత్ సేవాలాల్ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత్ సేవాలాల�
మహేశ్వరంలో సోమవారం నుంచి నిర్వహించే శ్రీరాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శివగంగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం ప్రారంభమవుతున్న ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అన్ని శాఖల అధికారులు బ్
ప్రజా సమస్యలను త్వరగా తెలుసుకునేందుకు, ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి ప్రజలు సమస్యలను చేర వేసేందుకు తాండూరు నియోజకవర్గం ప్రజలకోసం ‘ప్రజాబంధు’ ప్రత్యేక యాప్ను రూపొందించి ఆవిష్కరించినట్లు
వైరా పట్టణం అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఖమ్మం నగరానికి సరితూగేలా ప్రగతి మార్గం పట్టింది. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అప్పట్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేప�
ఆమనగలు ్లమండల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, బీజేపీ నాయకులు అడ్డుపడడం మానుకోవాలన్నారు. శనివారం ఆమనగ�
అన్ని హంగులతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’ అమల్లో మరో ముందడుగు పడింది. క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎలాంటి పనులను చేపట్టాలన
కోట్పల్లి, ఫిబ్రవరి 25: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇందోల్ గ్రామం లో రూ. 15 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. లింగం పల్లి గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, బుగ్గాపూర్లో రూ. ఐదు లక్షలతో చేపట్టిన సైడ్డ్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�