అట్రాసిటీ కేసులను అలసత్వం వహించకుండా చార్జిషీట్లను త్వరితగతిన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. 2022 సంవత్సరానికి నూతన కమిటీని ఏర్పాటు చేసిన సందర్
దళితుల ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దళితబంధు పథకంపై స్థాయి సంఘాల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తున్నది. మండలంలోని చల్ల
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలమణికి రూ. 26 వేలు, కొండల్రెడ్డికి రూ. 58 వేలు, బల్సులపల్లి గ్రామానికి చెందిన పుర�
ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతేడాదిలాగే ఈ సారి కూడా లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఎన్ని మొక�
పరిగి, మార్చి 4 : పాఠకులకు మరింత ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త భవనాల నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో రూ.4.34కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనాలను రెండేండ్లలో
కరోనా లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా తిరిగి, జరిమానా బారిన పడ్డ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు చక్కటి అవకాశం కల్పించారు. లాక్డౌన్ సమయంలో మాస్కు లేనివారిపై 51(బీ) డీఎ�
విద్యార్థులకు మెరుగైన బోధన, సరిపడా మౌలిక వసతులుండటంతో ఎన్కెపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యాబోధన
అది ఓ చిన్న గ్రామం. ఆ ఊరులోని రైతులందరూ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితో ఆధునిక పద్ధతిలో ఆరుతడి పంటలను సాగుచేస్తూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా
ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం హరితశోభను సంతరించుకున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో ఉద్యానవనంలా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలు అక్కడికి వచ్చే ప్రజలు, సందర్శకులకు నీ�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల14వ తేదీ వరకు బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచర�
పల్లె ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఆయుష్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సరైన వైద్య పరీక్షలు చేసేలా ఆయుష్ గ్రామ్ కార్యక�
యాలాల మండలం రాఘవాపూర్ పల్లె ప్రగతితో శుభ్రంగా మారడంతో పాటు గ్రామంలో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. దీనికి తెలంగాణ సర్కారు చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యతే నిదర్శనం. సీసీ రోడ్లు, రాత్రి వే
పేద ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్కు రూ.45 వేలు, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్
ప్రణాళికాబద్ధ్దంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ 7, 8, 9,20వ వార్డుల్లో తు�