రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులను కేటాయించడం గర్వకారణమన్�
భైర్ఖాన్పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఎద్దులతో బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటీలను స్థానిక ఎంపీపీ రవీందర్యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహ
పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నది. ప్రతి పల్లెను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని గ్రామాల్లో స
‘మాది ములుగు జిల్లా దేవగిరిపట్నం. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సై కొలువుకు దరఖాస్తు చేసుకున్నా. కోచింగ్ సెంటర్లను ఆశ్రయి�
ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతు
పారిశుధ్య నిర్వహణలో ముందున్న పాఠశాలలకు కేంద్ర సర్కారు ‘స్వచ్ఛ విద్యాలయ్' పేరిట పురస్కారాలను అందిస్తున్నది. 2017 లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడా�
మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ�
పెద్దేముల్, మార్చి 11: ఆత్కూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని పట్టుకునేందుకు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు ఓ బోనును శుక్రవారం ఆత్కూర్ అటవీ ప్రాంతంలోని పం�
రాష్ట్రంలోని ప్రతి రైతును రారాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రైతులు లాభాల పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామంల
ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ట
గ్రామీణ ప్రాంత నిరుపేద యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం �
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడు�
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, నిరుద్యోగులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, �