వైభవంగా బంగారువర్ణ రథంపై లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఊరేగింపు బండలాగుడు పోటీల్లో రైతుల ఉత్సాహం భక్త జనంతో కిక్కిరిసిన జాతర స్థలం కొడంగల్, ఏప్రిల్ 5 : శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప�
హరితహారాన్ని పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు మండలంలో 32 నర్సరీల్లో మొక్కల పెంపకం ధారూరు, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న హరిత హారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ కార్యక్రమం కింద అ
జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు చేవెళ్లటౌన్, ఏప్రిల్ 5: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కో సం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీ�
పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు కసరత్తులపై ఆసక్తి పెంచుకుంటున్న యువత ఆదిబట్ల, ఏప్రిల్ 5: మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరికి వ్యాయామం చాలా అవసరం. ఒకప్పుడు జిమ్ అనేది నగరాలకు మాత్రమే పరిమితమ�
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలను అడ్డగోలుగా పెంచడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ని�
కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�
వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీజీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. సమష్టిగా వ్యవసాయం చేయడం, తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడం, అందరూ కలిసి విత్తనాలు, ఎరువులు కొనడం, సహ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ గ్రామంలో రూ.13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన కడ్తాల్, మార్చి 24 : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నానని కల్వ�
క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్వో తుకారం పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది వికారాబాద్, మా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ నియో�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో వారం రోజులుగా సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సర్ కెమెరాకు చిక్కిం ది. గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పొలంలో మేకను చంపి తిన్న
పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రెండు పంటలకు సంబంధించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనలకు సిద్ధమైంది. రైతుల పక్షాన నిలబడి కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమవుతు�
కాగ్నాపై ఏడు చెక్డ్యాంలు ప్రగతిలో రెండు చెక్ డ్యాంలు నిధులు మంజూరు 1000 ఎకరాల ఆయకట్టుదారులకు లబ్ధి తాండూరు రూరల్, మార్చి 23 : భూగర్భ జలాలను పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట�
షాద్నగర్లోని ఉచిత కోచింగ్ సెంటర్కు విశేష స్పందన నౌకరి కొట్టేందుకు పోటీపడి చదువుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజనం సైతం పెడుతుండడంతో ఆనందం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతల వెల్లువ తె
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం.. నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం వికారాబాద్, మార్చి 23 : క్షయ (టీబీ) అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ కూలై అనే బ్యా