క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్వో తుకారం పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది వికారాబాద్, మా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ నియో�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో వారం రోజులుగా సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సర్ కెమెరాకు చిక్కిం ది. గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పొలంలో మేకను చంపి తిన్న
పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రెండు పంటలకు సంబంధించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనలకు సిద్ధమైంది. రైతుల పక్షాన నిలబడి కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమవుతు�
కాగ్నాపై ఏడు చెక్డ్యాంలు ప్రగతిలో రెండు చెక్ డ్యాంలు నిధులు మంజూరు 1000 ఎకరాల ఆయకట్టుదారులకు లబ్ధి తాండూరు రూరల్, మార్చి 23 : భూగర్భ జలాలను పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట�
షాద్నగర్లోని ఉచిత కోచింగ్ సెంటర్కు విశేష స్పందన నౌకరి కొట్టేందుకు పోటీపడి చదువుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజనం సైతం పెడుతుండడంతో ఆనందం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతల వెల్లువ తె
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం.. నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం వికారాబాద్, మార్చి 23 : క్షయ (టీబీ) అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ కూలై అనే బ్యా
మూడు రోజుల్లో నాలుగు మూగజీవాలపై దాడి మంగళవారం రాత్రి మేకపోతు బలి ఆందోళనలో రైతులు, అధికారులు యాచారం, మార్చి23: మొన్న రెండు లేగదూడలు, నిన్న పాడి ఆవు, నేడు మేకపోతులను మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఓ చిరుత గ్రామ
పెద్దఅంబర్పేట, మార్చి 23 : గ్రేటర్ హైదరాబాద్ మురుగుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కుం ట్లూర్ భూదాన్ కాలనీ వరకు పైపులైన్ ద్వారా ఇప్పటికే తరలించామని, ఇక్కడి నుంచి పసుమాముల చెరువుకు అక్కడి నుంచి మూస
పేదల సొంతింటి కల నెరవేరేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉన్న వారికి వచ్చే నెల నుంచే రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ‘డబుల్' ఇండ్లకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇ
పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి వికారాబాద్, మార్చి 12 : గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి తెలిపారు. శనివారం
ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తున్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదలుకుని జడ్పీ చైర్మన్ల వరకు నెలకు కొంత మొత్తాన్ని గౌరవ వేతనంగా చెల్లిస్తున్నది. ఈ వేతనాన్ని రెండుమూడు నెలలకోసారి పలు పద్�
గుట్టను తొలిచి గుడిగా మలిచాడు ఓ సామాన్య పశువుల కాపరి పరమయ్యదాసు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఈ గుట్టకు నిత్యం పశువులు, మేకలను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. శనివారం బిందెంగడ్డతండా గ్రామపంచాయతీలో రూ.5లక్షలతో ఉపాధి హామీ ప�