ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 208 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 47,231 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 45,690 ఎకరాల్లో సాగైన వరి క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు.. రంగా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు, ఏప్రిల్ 15: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు రూ. ఏడు �
ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కేంద్రం వీడని మొండి వైఖరి.. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటన తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన సర్కార�
యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులకు కేబినెట్ ఆమోదం అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు బోర్డు ఏర్పాటు వెంటనే నోటిఫికేషన్లు రెండు మూడు రోజులలో విధి విధానాలు సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెల
దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా శంషాబాద్ 3.4 కోట్ల మంది ప్రయాణం చేసేలా విస్తరణ పనులు శంషాబాద్ కేంద్రంగా త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
111 జీవో రద్దు మంత్రివర్గ ఆమోదంతో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి పాలనలో హామీలిచ్చి చేతులెత్తేసిన పాలకులు తాగునీటికి భరోసా కల్పించిన తర్వాతనే జీవో రద్దు హామీ అమలు సీఎం కేసీఆర్.. ప్రజలకు మాట ఇ
వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మం�
వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీ�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్కు ఏర్�
దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్టం ఎదిగిందని.. అందుకు ప్రధాన కారణం తెలంగాణాలో రైతు ముఖ్యమంత్రిగా ఉండటమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమి�
కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత గుట్కాలతో అనారోగ్యం చేకూ రుతుందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. శాంతి కమిటీ సమావేశంతో పాటు కొడంగల్ పరిధిలో రూ.ఐదు లక్షల నిషేధిత గుట్కాలు, కల్తీ టీపౌడర్ల పట్టివేతపై స్�
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం చేవెళ్ల, అల్లవాడ, దామరిగిద్ద, రామన్నగూడ, సింగప్పగూడ, న్యాలట ప్రభుత్వ పాఠశాలలను చేవెళ్ల ప్రభుత్వ ప�