పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవార�
29న పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి షాబాద్, జనవరి 25: జల్పల్లి మున్సిపాలిటీలో జల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మెట్రో వాటర్ 2 దశలో భాగంగా రూ. 60 కోట్లు మం�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�
ఇబ్రహీంపట్నం/షాబాద్/ షాద్నగర్/ ఆమనగల్లు, జనవరి 16: ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల ప్రజలు సంక్రాంతి, కనుమ పండుగలను సంబురంగా జరుపుకొన్నారు. మహిళలు తమ నివాసాల ముందు వివిధ రకాల రంగు
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వివిధ కేంద్రాల్లో రైతుబంధు సంబురాలు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం షాద్నగర్, జనవరి 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకు
రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ రంగారెడ్డి జిల్లాకు రూ. 53.12 కోట్లకుపైగా, వికారాబాద్ జిల్లాకు రూ.53.65 కోట్లకుపైగా డబ్బులు .. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తికి అధికారుల చర్యలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతుల హర్�
పూడూరు , డిసెంబర్ 30 : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అ�
మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలుపరిగి/షాబాద్, డిసెంబర్ 25 : ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఒక అంశం ప్రాతిపదికన విమర్శలు చేయడం సహజం. తద్వారా ప్రజలకు మేలు చేకూరేలా ఉండాలి. ఏదైనా రాజకీయ విమర్శ ఉంటే
మొదటి విడుతలో జిల్లాలో 11,685 యూనిట్లు లబ్ధిదారులకు అందజేత ప్రస్తుతం 20,125 యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంపు ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు షాబాద్, డిసెంబర్ 23: గ�
కొందుర్గు, డిసెంబర్ 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. గురువారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్య�
నెల రోజుల తర్వాత వెలుగులోకి ఘటన ఓ మహిళను వేధించాడనే అనుమానం తలతో ఉడాయించిన పరారీ నిందితులు కుటుంబ సభ్యుల మిస్సింగ్ ఫిర్యాదుతో కదిలిన డొంక.. ఓ చీటింగ్ కేసు విచారణలో ప్రధాన సూత్రధారి మర్డర్ స్పాట్ గుర�