ఫలితాలు ఇస్తున్న స్పెషల్ డ్రైవ్ వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంతో ముమ్మరంగా ఏర్పాట్లు కొడంగల్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన పెరిగిం
షాబాద్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం జడ్పీటీసీ అవినాశ్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని స్టార
మియావాకీ విధానంలో చిట్టడివి పెంపకం ఆరెకరాల్లో 47 రకాల 15వేల మొక్కలు బీపీవీలో ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు ఈజీఎస్ ఆధ్వర్యంలో పనుల నిర్వహణ యాచారం, సెప్టెంబర్ 21: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ర
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జిల్లా మంత్రి వద్ద ఆశావహుల ప్రయత్నాలు జిల్లా అధ్యక్షుల నియామకంపై నేడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో.. రేపు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించనున్న మంత్రి సబితారెడ�
రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం షాబాద్, సెప్టెంబర్ 21 : రైతు బీమాపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన�
అప్పా టూ మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి అప్పా జంక్షన్ నుంచి 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి 350 ఎకరాల భూసేకరణకు నిర్ణయం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఆరు అండర్పాస్ బ్రి
జోరుగా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక నియామక పత్రాల అందజేత పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస
రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు శిథిల ఇండ్లు కూల్చివేత, పడావు బావుల పూడ్చివేత అందుబాటులోకి రైతువేదిక,వైకుంఠధామం, డంపింగ్ యార్డు ప్రత్యేక
ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనుమతించం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి శాంతి సమావేశంలో ఏసీపీ కుశల్కర్ షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 6: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని మంటప నిర్వ
4 ఎకరాల్లో 4300 మొక్కలు చెట్టుకు 30 నుంచి 35 కాయలు సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడి హైదరాబాద్ మార్కెట్లో మంచి ధర కొడంగల్, సెప్టెంబర్ 6: వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహాకర మందులపైనే ఆధారపడింది. దీంతో భూముల సా�
తుర్కయాంజాల్, ఆగస్టు 4 : తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో భూ సర్వే ప్రారంభమైంది. సదరు భూమి కబ్జాదారులతో ఆక్రమణకు గురైందని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎ
మంచాల ఆగస్టు 4 : మండలంలోని చిత్తాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య �
కేశంపేట, ఆగస్టు 4 : గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్యాదవ్ అధ్యక్షతన మ�
కులకచర్ల, ఆగస్టు 4: గర్భిణీలు రక్తహీనతను ఎదుర్కొనకుండా గర్భం దాల్చిన మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు వేయించాలని మం డల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చం�