గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గంపై ఉత్కంఠ ముగిసిన కమిటీ పదవీకాలం కొత్త చైర్మన్ పదవి కోసం ఆశావహుల ఎదురుచూపు ఎల్బీనగర్, నవంబర్ 1: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్తగా వచ్చే పాలకవ
పెద్దేముల్, నవంబర్ 1:మండల పరిధిలోని ఆయా గ్రా మాల్లో వరి పంటను సాగు చేసిన రైతన్నలు కోతలకు సిద్ధ మవుతున్నారు. వానకాలంలో 2,592 మంది రైతులు 4,30 2 ఎకరాల్లో దొడ్డురకం, కామన్ రకం వరి పంట లను సాగు చేస్తున్నారు. రేగొండి
వరి ధాన్యానికి అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి ధాన్యం కొనుగోలుపై అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 1 : నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా
షాబాద్, అక్టోబర్ 25 : యాసంగిలో పండించే వరిని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ)కొనుగోలు చేయడం లేనందున, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ వ్యవసా�
షాద్నగర్, అక్టోబర్ 10 : దసరా పండుగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడార�
నాడు వెలవెల..నేడు కళకళ గిరిజన తండాలకు మంచి రోజులు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలుగా అరవై తండాలు రూ. 15 కోట్లకు పైగా నిధుల కేటాయింపు మిషన్ భగీరథతో తీరిన నీటి కష్టాలు రంగారెడ్డి, అక్టోబర్ 10, (నమ�
ఫలితాలు ఇస్తున్న స్పెషల్ డ్రైవ్ వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంతో ముమ్మరంగా ఏర్పాట్లు కొడంగల్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన పెరిగిం
షాబాద్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం జడ్పీటీసీ అవినాశ్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని స్టార
మియావాకీ విధానంలో చిట్టడివి పెంపకం ఆరెకరాల్లో 47 రకాల 15వేల మొక్కలు బీపీవీలో ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు ఈజీఎస్ ఆధ్వర్యంలో పనుల నిర్వహణ యాచారం, సెప్టెంబర్ 21: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ర
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జిల్లా మంత్రి వద్ద ఆశావహుల ప్రయత్నాలు జిల్లా అధ్యక్షుల నియామకంపై నేడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో.. రేపు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించనున్న మంత్రి సబితారెడ�
రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం షాబాద్, సెప్టెంబర్ 21 : రైతు బీమాపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన�
అప్పా టూ మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి అప్పా జంక్షన్ నుంచి 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి 350 ఎకరాల భూసేకరణకు నిర్ణయం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఆరు అండర్పాస్ బ్రి
జోరుగా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక నియామక పత్రాల అందజేత పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస