రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు శిథిల ఇండ్లు కూల్చివేత, పడావు బావుల పూడ్చివేత అందుబాటులోకి రైతువేదిక,వైకుంఠధామం, డంపింగ్ యార్డు ప్రత్యేక
ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనుమతించం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి శాంతి సమావేశంలో ఏసీపీ కుశల్కర్ షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 6: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని మంటప నిర్వ
4 ఎకరాల్లో 4300 మొక్కలు చెట్టుకు 30 నుంచి 35 కాయలు సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడి హైదరాబాద్ మార్కెట్లో మంచి ధర కొడంగల్, సెప్టెంబర్ 6: వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహాకర మందులపైనే ఆధారపడింది. దీంతో భూముల సా�
తుర్కయాంజాల్, ఆగస్టు 4 : తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో భూ సర్వే ప్రారంభమైంది. సదరు భూమి కబ్జాదారులతో ఆక్రమణకు గురైందని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎ
మంచాల ఆగస్టు 4 : మండలంలోని చిత్తాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య �
కేశంపేట, ఆగస్టు 4 : గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్యాదవ్ అధ్యక్షతన మ�
కులకచర్ల, ఆగస్టు 4: గర్భిణీలు రక్తహీనతను ఎదుర్కొనకుండా గర్భం దాల్చిన మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు వేయించాలని మం డల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చం�
ఇప్పటివరకు 81శాతం టార్గెట్ పూర్తి నాటిన మొక్కలు 60.17 లక్షలు నిర్దేశించిన లక్ష్యం 74 లక్షలు భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు శాఖల వారీగా దాదాపు పూర్తి ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేస్
కేశంపేట, జూలై 27 : పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేటలోని బీఎస్ఆర్ గార్డెన్లో మంగళవారం ఎమ్మెల్యే కొత్త రేషన్�
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గ�
కడ్తాల్, జూలై 25: మండలం లోని చెరువులు, కుంటలను సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తా మని చిన్న నీటిపారుదలశాఖ ఏఈ తిరుపతయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రం లోని గుర్లకుంట, నాగిరెడ్డి కుం ట, దేవరచెరువు, కుమ్మరి కుం ట, ఉ
రంగారెడ్డి జిల్లాలో 35,488 కొత్త రేషన్ కార్డులు వికారాబాద్ జిల్లాలో 6,691 … రాజేంద్ర నగర్, బాలాపూర్, పరిగిలలో అందజేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో … వచ్చేనెల న
పెద్దేముల్, జూలై 25 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇల్లు పాక్షికంగా ధ్వంసమై, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని మెథడిస్టు వెనుకభాగంలో జరిగింది. పోలీసులు, స్థానికులు, కుటు
హరితహారంలో ఆదర్శం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు అభివృద్ధిలో ముందంజ యాచారం, జూలై 25 : పల్లె ప్రగతితో ఆ ఊరి రూపురేఖలన్ని మార్చేసింది. గతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ ఊరు ప్రస్తుతం సమస్యల చింతల