ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గ�
కడ్తాల్, జూలై 25: మండలం లోని చెరువులు, కుంటలను సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తా మని చిన్న నీటిపారుదలశాఖ ఏఈ తిరుపతయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రం లోని గుర్లకుంట, నాగిరెడ్డి కుం ట, దేవరచెరువు, కుమ్మరి కుం ట, ఉ
రంగారెడ్డి జిల్లాలో 35,488 కొత్త రేషన్ కార్డులు వికారాబాద్ జిల్లాలో 6,691 … రాజేంద్ర నగర్, బాలాపూర్, పరిగిలలో అందజేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో … వచ్చేనెల న
పెద్దేముల్, జూలై 25 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇల్లు పాక్షికంగా ధ్వంసమై, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని మెథడిస్టు వెనుకభాగంలో జరిగింది. పోలీసులు, స్థానికులు, కుటు
హరితహారంలో ఆదర్శం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనాలు అభివృద్ధిలో ముందంజ యాచారం, జూలై 25 : పల్లె ప్రగతితో ఆ ఊరి రూపురేఖలన్ని మార్చేసింది. గతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ ఊరు ప్రస్తుతం సమస్యల చింతల
అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ పూర్తి మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం రూ.48 లక్షలతో పలు అభివృద్ధి పనులు ఓడీఎఫ్ కింద గ్రామానికి అవార్డు మర�
కొత్తూరు రూరల్, జూలై 25 : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని జడ్పీటీసీ శ్రీలత అన్నారు. మండలపరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో ఆషాడమాసంలో నిర్వహించే బోనాల పండుగలో భాగంగా ఆదివారం మహంకాళి భవానమ్�
నందిగామ, జూలై 25 : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో
కులకచర్ల, మే : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కులకచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్�
పకడ్బందీగా లాక్డౌన్ ఉదయం 6 నుంచి 10 వరకు కొనుగోళ్లు మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాల ప్రజలు తాండూరు, మే 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా కొనసాగుతు�
200 పడకల ఐసొలేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలుఎంపీ రంజిత్రెడ్డి తాండూరు, మే 19: పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి �
షాద్నగర్టౌన్, మే 11 : ప్రజా సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైనా రూ.60వేల చెక�
జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రెండు రోజుల్లో మరో 4 కేంద్రాలకు చర్యలు ఇప్పటి వరకు 111 రైతుల నుంచి 855 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ప�
పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తాండూరు రూరల్, మే 5: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటుందని ఎ�