అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం కృషి ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా వైకుంఠధామం, కంపోస్ట్షెడ్ పూర్తి మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం రూ.48 లక్షలతో పలు అభివృద్ధి పనులు ఓడీఎఫ్ కింద గ్రామానికి అవార్డు మర�
కొత్తూరు రూరల్, జూలై 25 : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని జడ్పీటీసీ శ్రీలత అన్నారు. మండలపరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో ఆషాడమాసంలో నిర్వహించే బోనాల పండుగలో భాగంగా ఆదివారం మహంకాళి భవానమ్�
నందిగామ, జూలై 25 : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో
కులకచర్ల, మే : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కులకచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్�
పకడ్బందీగా లాక్డౌన్ ఉదయం 6 నుంచి 10 వరకు కొనుగోళ్లు మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాల ప్రజలు తాండూరు, మే 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా కొనసాగుతు�
200 పడకల ఐసొలేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలుఎంపీ రంజిత్రెడ్డి తాండూరు, మే 19: పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి �
షాద్నగర్టౌన్, మే 11 : ప్రజా సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైనా రూ.60వేల చెక�
జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రెండు రోజుల్లో మరో 4 కేంద్రాలకు చర్యలు ఇప్పటి వరకు 111 రైతుల నుంచి 855 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ప�
పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తాండూరు రూరల్, మే 5: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటుందని ఎ�
సీడీఎఫ్ @ రూ.5కోట్లుఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కేటాయింపులుఅసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆరంభంమార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వంవికారాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు�
రూ.2కోట్ల నిధులతో అభివృద్ధిహరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యంఇంటింటికీ తిరిగి చెత్తసేకరణస్వచ్ఛతలో అగ్రగామిగా గ్రామంఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 4 : పల్లె ప్రగతిలో భాగంగా పోల్కంపల్లి గ్రామం అభి�
వికారాబాద్ జిల్లాలో 292 మందికి, రంగారెడ్డి జిల్లాలో 1,392 మందికి టీకాలు45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్పరిగి, ఏప్రిల్ 4: కరోనా మహమ్మారి నుంచి రక్షణ కో సం టీకా వేసే కార్యక్రమం వికారాబాద్ జిల్లా వ్యాప్తం
నీటి సౌకర్యం ఉంటే పచ్చిమేత సాగు చేసుకోవాలివరిగడ్డిని నిల్వ చేసి పశువులకు మేతగా వేయాలిసలహాలు పాటించాలంటున్న పశువైద్యాధికారులుషాబాద్, ఏప్రిల్ 4: వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండ�